Ganesh Chaturthi 2024: హిందూ మతంలో వైశాఖ మాసం చాలా ముఖ్యమైనది. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చతుర్థి జరుపుకోనున్నారు. ఈ రోజున గణేశుడిని ఆచారాలతో పూజిస్తారు. హిందూమతంలో పూజించబడే మొదటి వ్యక్తిగా వినాయకుడిని పరిగణిస్తారు. వినాయకుడిని తలుచుకుని ఏ
Bhakthi: హిందు పురాణాల ప్రకారం ఏదైనా పనిని ప్రారంభించే ముందు తొలి పూజ వినాయకునికి చెయ్యాలని సూచిస్తారు మన పెద్దలు. ఇదే ఇప్పటికి ఆనవాయితీగా వస్తుంది. విగ్నేశ్వరుడు భోజన ప్రియుడు. అందుకే విగ్నేశ్వరుడికి పూజ చేసే సమయంలో కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం మొదలైన పదార్ధాల్ని నైవేద్యంగా పెడతాము. అలానే గణపతిని రక
ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
ముంబైలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించబడిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణనాథుడిని గౌర్ సరస్వత్ బ్రాహ్మణ (జీఎస్బి) సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
మన దేశంలో ఏదైన పూజా, లేదా ఏదైనా పండుగ వస్తే ముందుగా ఆదిదేవుడు గణపతిని పూజిస్తారు.. ఎందుకంటే వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా విజ్ఞాలూ లేకుండా సజావుగా జరుగుతుందని నమ్ముతారు.. అయితే ఈ ఏడాదికి వినాయక చవితిని 19 వ తారీఖున జరుపుకుంటున్నారు..వినాయకుడు తన భక్తులకున్న అన్ని రకాల బాధలను పోగొడుతారు. అందుకే ఈ
Ganesh Chaturthi: శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చే రక్షా బంధన్ నుండి హిందువుల పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. రక్షా బంధన్ తర్వాత సంవత్సరపు పండుగలు జన్మాష్టమి, విశ్వకర్మ పూజ, తీజ్, గణేష్ చతుర్థి, దసరా, దీపావళితో ముగుస్తాయి.
జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు.