టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా నాయకురాలు భూమా అఖిలప్రియ గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. భూమా అఖిల ప్రియ తన తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. Read Also: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన…
అన్నాడీఎంకే పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ బెంగళూరు లో అరెస్ట్ అయ్యాడు. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో పరారీలో ఉన్నారు మాజీ మంత్రి మణికందన్. అయితే బెంగళూరు లో మణికందన్ ని నేడు అరెస్ట్ చేసారు తమిళనాడు పోలీసులు. సినీ నటి చాందినిని పెళ్ళిచేసుంటానని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపాడు మణికందన్. ఈక్రమంలో సినీ నటి చాందిని మణికందన్ తనని మోసం చేసాడని, పెళ్ళి చేసుకోమని అడిగితే చంపేస్తానని రౌడీలతో బెదిరిస్తున్నారని…
రాష్ట్రంలో కరోన ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్ లో వేంటిలేషన్ ఖాళీ లేవు. తాను ఉదయం నుండి ఒక్క బెడ్ కోసం ట్ర్య్ చేస్తే దొరకలేదు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నేరుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ప్రయత్నం చేసినా కరోనా పేషంట్ కు బెడ్ దొరకాకపోవడం బాధనిపిస్తుంది అని చెప్పిన ఆయన ఎందుకు ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు చేతున్నారు. ఏమయ్యాయి..వెంటిలాషన్లు… నిజాలు దాచిపెట్టి ప్రభుత్వం ఎవర్ని…
ఏపీ కుట్రపూరితంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ తలపెట్టారు. ఏపీ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో తెలంగాణ ఎడారిగా మారుతుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం.. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు ను నిలుపుదల చేసేలా తెలంగాణ అడ్డుకోలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు టీఎంసీ లను సమర్థవంతంగా తెలంగాణ వినియోగించు కోలేకపోతుంది. అలాంటిది మూడో టీఎంసీ లిఫ్ట్ చేయడం…