Food Inflation: పండుగల సీజన్ ప్రారంభం కాకముందే పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తునే వేసింది. బియ్యంపై ఎగుమతి సుంకాన్ని వచ్చే ఏడాది వరకు ప్రభుత్వం పొడిగించింది.
Rice Export: బియ్యం అతిపెద్ద ఎగుమతిదారు భారతదేశం అన్న సంగతి తెలిసిందే. మన దేశం బియ్యం విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఆసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలను ప్రభావితం చేస్తుంది.
Sugar Price Hike: చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను నియంత్రించడానికి, నిల్వలను అరికట్టడానికి వ్యాపారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు ప్రతి వారం చక్కెర నిల్వలను ప్రకటించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
Food Inflation In India: వేసవిలో తీవ్ర ఎండలు, అకాల వర్షాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచాయి. వాటిలో ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
Food Inflation: ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీని వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. తక్కువ వర్షపాతం, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
Pulses And Oilseed Prices: ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది.
Cumin Price Hike: దేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మసాలా దినుసుల ధరల్లో ఎలాంటి మెరుగుదల లేదు. దీనివల్ల సామాన్య ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి అంతగా ఉపశమనం లభించలేదు.
Retail Inflation Data: టమాటాలతో సహా ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర పెరుగుదల కారణంగా జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ లాంగ్ జంప్ చేసింది.. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది.
Food Inflation: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పుడు నేపాల్ నుంచి టమాటాలు, ఆఫ్రికా నుంచి పప్పులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం నేపాల్, ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.