Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
Pulses Price: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి కూరగాయలు, మసాలా దినుసులతో పాటు చాలా వరకు ఆహార పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి.
De Oiled Rice Bran Export Ban: బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధం తర్వాత, కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు డీ ఆయిల్డ్ రైస్ బ్రాన్ ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. ప్రభుత్వం ఈ నిషేధాన్ని నవంబర్ 30, 2023 వరకు కొనసాగించనుంది.
Spices Price: ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ధరల భారాన్ని మోస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశం నుంచి దిగిరావడం లేదు. పండ్లు ముట్టుకుందామన్నా ధరల షాక్ తగులుతుంది.
Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం.
Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడనుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం.
Food Inflation: జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 4.25 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.81 శాతానికి పెరిగింది.
Vegetable Prices: రెండు నెలల క్రితం చౌక ధరకే లభించిన టమాటా ప్రస్తుతం కిలో రూ.120 నుంచి 150 వరకు పలుకుతోంది. దిగుబడి ధర తగ్గడంతో టమాటా పండించే రైతులు ఆ ధరను కూడా రాబట్టుకోలేకపోయారు.
Rice Shortage: ఈ సంవత్సరం.. ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత నెలకొననుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూలేనంతగా ఈసారి గ్లోబల్ రైస్ మార్కెట్లో షార్టేజ్ ఏర్పడనుందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది. 2003-04 సంవత్సరంలో 18 పాయింట్ 6 మిలియన్ టన్నుల బియ్యం కొరత తలెత్తగా 2022-23లో 8 పాయింట్ 7 మిలియన్ టన్నుల