Home
Food Inflation
Food Inflation News
-
Food Inflation: వ్యవసాయ దేశానికి నేపాల్, ఆఫ్రికా నుండి పప్పులు, టమాటాలు దిగుమతులా?
Food Inflation: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పుడు నేపాల్ నుంచి టమాటాలు, ఆఫ్రికా నుంచి పప్పులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం నేపాల్, ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. -
Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. -
Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది
Pulses Price: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి కూరగాయలు, మసాలా దినుసులతో పాటు చాలా వరకు ఆహార పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి. -
De Oiled Rice Bran: బాస్మతీయేతర బియ్యం తర్వాత.. నూనె ఎగుమతిని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
De Oiled Rice Bran Export Ban: బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధం తర్వాత, కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు డీ ఆయిల్డ్ రైస్ బ్రాన్ ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. ప్రభుత్వం ఈ నిషేధాన్ని నవంబర్ 30, 2023 వరకు కొనసాగించనుంది. -
Spices Price: ఘాటెక్కిన మసాలా.. నెలలో 42% ఎగిసిన పసుపు.. 3రెట్లు పెరిగిన జీలకర్ర రేటు
Spices Price: ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ధరల భారాన్ని మోస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశం నుంచి దిగిరావడం లేదు. పండ్లు ముట్టుకుందామన్నా ధరల షాక్ తగులుతుంది. -
Ginger: పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు
Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం. -
Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని నిషేధించిన కేంద్రం… ఈ దేశాలు ఇక పస్తులే
Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడనుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం. -
Food Inflation: జూలైలో భారీగా పెరగనున్న ద్రవ్యోల్బణం.. ఇక ధరల మోతే
Food Inflation: జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 4.25 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.81 శాతానికి పెరిగింది. -
Vegetable Prices: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా రైతులకు ఎందుకు ప్రయోజనం కలగడం లేదో తెలుసా?
Vegetable Prices: రెండు నెలల క్రితం చౌక ధరకే లభించిన టమాటా ప్రస్తుతం కిలో రూ.120 నుంచి 150 వరకు పలుకుతోంది. దిగుబడి ధర తగ్గడంతో టమాటా పండించే రైతులు ఆ ధరను కూడా రాబట్టుకోలేకపోయారు. -
Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..
Rice Shortage: ఈ సంవత్సరం.. ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత నెలకొననుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూలేనంతగా ఈసారి గ్లోబల్ రైస్ మార్కెట్లో షార్టేజ్ ఏర్పడనుందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది. 2003-04 సంవత్సరంలో 18 పాయింట్ 6 మిలియన్ టన్నుల బియ్యం కొరత తలెత్తగా 2022-23లో 8 పాయింట్ 7 మిలియన్ టన్నుల
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!