Food Inflation In India: సెప్టెంబర్లో జోరుగా వర్షాలు.. తగ్గనున్న నిత్యావసరాల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Inflation In India: వేసవిలో తీవ్ర ఎండలు, అకాల వర్షాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచాయి. వాటిలో ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వర్షం కారణంగా ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో బియ్యంతో పాటు అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్లో కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగించే ఆశలు పుట్టిస్తున్నాయి.
Read Also:Chandrababu: చంద్రబాబుతో ములాఖత్కు భువనేశ్వరికి అనుమతి తిరస్కరణ
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
సెప్టెంబరులో మెరుగ్గా వర్షాలు కురవడం వల్ల ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో కొంత సంతోషం వ్యక్తం అవుతోంది. చాలా చోట్ల గతంలో కంటే నాట్లు మెరుగ్గా పడుతున్నాయి. ఈ వర్షం ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వరి, సోయాబీన్తో సహా కొన్ని పంటల దిగుబడి మెరుగుపడవచ్చు. ఆగస్టులో వర్షాభావం కారణంగా ధాన్యం ఉత్పత్తి తగ్గింది. సెప్టెంబర్ 8 నాటికి వరిసాగు విస్తీర్ణం ఏడాది ప్రాతిపదికన 2.7 శాతం పెరిగి 40.3 మిలియన్ హెక్టార్లకు చేరుకోగా, సోయాబీన్ విస్తీర్ణం 1.3 శాతం పెరిగి 12.54 మిలియన్ హెక్టార్లకు చేరుకుంది.
Read Also:Miss Universe: మిస్ యూనివర్స్ కావాలనుకునే మోడళ్లకు శుభవార్త..
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో వరి సాగు నీటిపారుదలపై ఆధారపడి ఉంటుంది. పెద్ద మొత్తంలో బియ్యం ఉత్పత్తి చేసే తూర్పు రాష్ట్రాల్లో సెప్టెంబరులో మంచి వర్షపాతం నమోదైంది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లలో వరి నాట్లు ఎక్కువగా ఉన్నాయి. వరి మాదిరిగానే సోయాబీన్ పంటలకు కూడా సెప్టెంబరు వర్షాల సహాయం అందుతుంది. దీంతో సోయా ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!