Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Crisis

Food Crisis News

    • UK: యూకేలో ఆర్థిక సంక్షోభం.. పస్తులు ఉంటున్న జనాలు
      #అంతర్జాతీయం

      UK: యూకేలో ఆర్థిక సంక్షోభం.. పస్తులు ఉంటున్న జనాలు

      Millions In Britain Skipping Meals To Tackle Cost-Of-Living Crisis: యునైటెడ్ కింగ్ డమ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు బ్రిటన్ వాసులు భోజనాలను తగ్గించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో యూకేలో ద్రవ్యోల్భనం 10 శాతాని కన్నా ఎక్కువ అయింది. దీంతో…
    • Ukraine Crisis: ఎట్టకేలకు కదిలిన ఆహార నౌక.. ఇదే మొదటిది!
      #అంతర్జాతీయం

      Ukraine Crisis: ఎట్టకేలకు కదిలిన ఆహార నౌక.. ఇదే మొదటిది!

      రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఉక్రెయిన్ నుంచి ఫిబ్రవరి నెల నుంచి ప్రపంచ దేశాలకు లక్షలాది టన్నుల ఆహార ధాన్యాల ఎగుమతులు..
    • Srilanka Crisis: దయచేసి అప్పు ఇవ్వండి.. ఇండియాను కోరిన శ్రీలంక
      #అంతర్జాతీయం

      Srilanka Crisis: దయచేసి అప్పు ఇవ్వండి.. ఇండియాను కోరిన శ్రీలంక

      శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక…
    • Srilanka Crisis: దయచేసి వరి సాగు చేయండి.. రైతులను వేడుకుంటున్న ప్రభుత్వం
      #అంతర్జాతీయం

      Srilanka Crisis: దయచేసి వరి సాగు చేయండి.. రైతులను వేడుకుంటున్న ప్రభుత్వం

      ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఆహార సంక్షోభం మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు వరిని సాగు చేయాలని ప్రభుత్వం వేడుకుంటోంది. ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని.. మరో 50 శాతం ఉత్పత్తి తగ్గితే శ్రీలంక పరిస్థితులు మరింత తీవ్ర పరిస్థితులకు దారి…
    • Afghanistan: ఆఫ్ఘన్ లో దుర్భర పరిస్థితులు… సగం మంది జనాభాకు తిండికి తిప్పలు
      #అంతర్జాతీయం

      Afghanistan: ఆఫ్ఘన్ లో దుర్భర పరిస్థితులు… సగం మంది జనాభాకు తిండికి తిప్పలు

      ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్…
    • తెరుచుకున్న చైనా..ఉత్త‌ర‌కొరియా స‌రిహ‌ద్దులు…
      #అంతర్జాతీయం

      తెరుచుకున్న చైనా..ఉత్త‌ర‌కొరియా స‌రిహ‌ద్దులు…

      క‌రోనా కార‌ణంగా మార్చి 2020 నుంచి ఉత్త‌ర కొరియా త‌న స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వ‌ర‌కు నిలిచిపోయాయి. క‌ఠిన‌మైన నిబంధ‌నలు అమ‌లు చేస్తుండ‌టంతో ఉత్త‌ర కొరియాలోకి క‌రోనా మ‌హ‌మ్మారి ఎంట‌ర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్ర‌జ‌లు ఆహారం కొర‌త‌తో తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్య‌క్షుడు కిమ్ అనుస‌రిస్తున్న విధానాలు, అణ్వ‌స్త్ర క్షిప‌ణుల ప్ర‌యోగాల కార‌ణంగా ప్రపంచ‌దేశాలు ఉత్త‌ర కొరియాపై ఆంక్ష‌లు విధించాయి. ఈ ఆంక్ష‌ల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
    • మార‌ని ప‌రిస్థితులు… దిగ‌జారుతున్న జీవ‌నం…
      #Top Story

      మార‌ని ప‌రిస్థితులు… దిగ‌జారుతున్న జీవ‌నం…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. తాలిబ‌న్లు దేశాన్ని ఆక్ర‌మించుకున్నాక ప్ర‌జ‌ల‌కు స‌రైన ప‌నులు దొర‌క‌డంలేదు. ప‌నులు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. తిండిలేక చిన్నారులు అల‌మ‌టించిపోతున్నారు. ఎటు చూసినా ఆఫ్ఘ‌న్‌లో ఇలాంటి దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల నుంచి వీలేనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌క‌పోతే శీతాకాలంలో మ‌రింత ద‌య‌నీయంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌పంచ దేశాలు వీలైనంత‌గా ఆహార ధాన్యాల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందిస్తున్నారు. Read: స్పోర్ట్ బైక్ త‌ర‌హాలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌… అయిన‌ప్ప‌టికీ అవి ఏ మూల‌కు…
    • కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం:  2025 వ‌ర‌కు త‌క్కువగా తినండి…
      #Top Story

      కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం: 2025 వ‌ర‌కు త‌క్కువగా తినండి…

      క‌రోనా, అంత‌ర్జాతీయ ఆంక్షలతో ఉత్త‌ర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  సరిహద్దులు మూసివేయడంతో చైనా, ర‌ష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి.  దీంతో దేశంలో ఆహారం కొర‌త తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ది.  దేశీయంగా ఉత్ప‌త్తి చేస్తున్నప్పటికీ త‌గినంత‌గా లేక‌పోవ‌డంతో కొర‌త పెరిగిపోతున్న‌ది.  దేశ ర‌క్ష‌ణ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌, ఆహార ఉత్ప‌త్తికి ఇవ్వ‌లేద‌ని ప్ర‌పంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.   ఇక, నార్త్ కొరియాలో ఆహార స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని ఐరాస మాన‌వ హ‌క్కుల సంఘం నివేదిక ఇచ్చింది.  ఈ…
    • ఆఫ్ఘ‌న్‌లో ఆహార సంక్షోభం… ప్రతి ముగ్గురిలో ఒకరు…
      #Top Story

      ఆఫ్ఘ‌న్‌లో ఆహార సంక్షోభం… ప్రతి ముగ్గురిలో ఒకరు…

      ఆఫ్ఘ‌న్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబ‌న్ల పాల‌నలోకి వ‌చ్చింది.  ఇంకా పూర్తి స్థాయిలో అధికారుల బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ పూర్తికాలేదు.  అధికార బ‌ద‌లాయింపు పూర్తికాకుండానే అక్క‌డ అరాచ‌కాలు జ‌రుగుతున్నాయి.  నిన్న‌టి రోజున కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద జ‌రిగిన బాంబు పేలుళ్లే ఇందుకు కార‌ణం.  ఆఫ్ఘ‌న్‌లో భ‌ద్ర‌త ఏ స్థాయిలో ఉన్న‌దో నిన్నటి సంఘ‌ట‌న‌తో తేలిపోయింది.  తాలిబ‌న్ల‌కు పాల‌న అప్ప‌గిస్తే ఐసిస్‌, అల్‌ఖైదా వంటి అంత‌ర్జాతీయ నిషేదిత ఉగ్ర‌వాదులు మ‌రింత రెచ్చిపోతార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇప్ప‌టికే అంత‌ర్గ‌త యుద్దాల‌తో,…
    ←12

తాజావార్తలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions