Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Sri Lanka Wants Farmers To Plant More Rice Food Crisis

Srilanka Crisis: దయచేసి వరి సాగు చేయండి.. రైతులను వేడుకుంటున్న ప్రభుత్వం

Published Date :May 31, 2022 , 8:23 pm
By Venu Goapl Reddy
Srilanka Crisis: దయచేసి వరి సాగు చేయండి.. రైతులను వేడుకుంటున్న ప్రభుత్వం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఆహార సంక్షోభం మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు వరిని సాగు చేయాలని ప్రభుత్వం వేడుకుంటోంది. ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని.. మరో 50 శాతం ఉత్పత్తి తగ్గితే శ్రీలంక పరిస్థితులు మరింత తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శ్రీలంకలో ఏడు దశాబ్ధాలలో ఎప్పుడు లేనంతగా ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. 2.2 కోట్ల జనాభా ఉన్న చిన్న దేశం అనేక సమస్యలతో అల్లాడుతోంది. ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ ఇలా కీలక దిగుమతుల కోసం డబ్బులు చెల్లించడానికి చిల్లిగవ్వ కూడా లేదు. వచ్చే ఐదు, పది రోజుల్లో రైతులంతా తమ పొలాల్లో అడుగుపెట్టి వరిని సాగు చేయాలని కోరుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అమరవీర మంగళవారం అన్నారు. ఇప్పటికే శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే రానున్న కాలంలో ఆహారం సంక్షోభం తీవ్రం అవుతుందని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి 600 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు.రాబోయే రెండు సీజన్లలో వరి, తేయాకు, మొక్కజొన్నకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే అవకాశం కూడా తక్కువగానే ఉంది.

Also Read

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

భారత్ నుంచి 65,000 టన్నుల ఎరువులను సేకరించేందుకు భారత్ తో చర్చలు జరుపుతున్నట్లు, మరో ఏడు దేశాలకు కోరుతున్నామని అమరవీర చెప్పారు. అయితే ఇవి ఎప్పుడు శ్రీలంకకు చేరుతాయో చెప్పలేమని ఆయన అన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కరెన్సీ విలువ 50 శాతం క్షీణించిది. ఆహార ద్రవ్యోల్భనం 46 శాతానికి చేరుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Economic Crisis
  • Food Crisis
  • ranil wikremeshinghe
  • rice cultivation
  • Srilanka

తాజావార్తలు

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ

  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions