Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Flights

Flights News

    • Andhra Pradesh: ఏపీలో ఈనెల 29న రోడ్డుపై ల్యాండ్ కానున్న విమానాలు.. కారణం ఏంటంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      Andhra Pradesh: ఏపీలో ఈనెల 29న రోడ్డుపై ల్యాండ్ కానున్న విమానాలు.. కారణం ఏంటంటే..?

      Andhra Pradesh: ఏపీలో చాలా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. గన్నవరం, రేణిగుంట, విశాఖ లాంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులతో పాటు పలు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. అయితే ఈనెల 29న ఏపీలో జాతీయరహదారిపై విమానాలు ల్యాండ్ కానున్నాయి. విజయవాడ-ఒంగోలు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ అవుతాయి. అయితే ఇది మాక్ డ్రిల్ మాత్రమే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉండేలా నేషనల్ హైవేలో కొంత మేర మార్పులు చేసింది. ఈ…
    • Masks no more compulsory: ఊపిరి పీల్చుకోండి.. ఇక మాస్క్‌ తప్పనిసరి కాదు..!
      #జాతీయం

      Masks no more compulsory: ఊపిరి పీల్చుకోండి.. ఇక మాస్క్‌ తప్పనిసరి కాదు..!

      ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి.. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఎందుకంటే.. విమాన ప్రయాణంలో మాస్క్‌ల వాడకం తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.. అయితే, కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులు వాటిని ఉపయోగించడమే బెటర్‌ అనే సందేశాన్ని మాత్రం ఇచ్చింది. కాగా, కరోనా ఎంట్రీ తర్వాత.. కనిపించమని ఆ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు విమానాలతో పాటు.. పబ్లిక్‌ ప్లేస్‌లలోనూ…
    • Russia:  కీల‌క నిర్ణ‌యం… యూకే విమానాల‌పై నిషేధం…
      #అంతర్జాతీయం

      Russia: కీల‌క నిర్ణ‌యం… యూకే విమానాల‌పై నిషేధం…

      బుధ‌వారం రాత్రి నుంచి ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య అధికారికంగా యుద్ధం మొద‌లైంది. సైనిక చ‌ర్య అని ర‌ష్యా చెబుతున్నా, సైనిక చ‌ర్య కాద‌ని, పూర్తి స్థాయిలో ర‌ష్యా యుద్ధానికి దిగింద‌ని ఉక్రెయిన్ స్ప‌ష్టం చేసింది. అమెరికా, యూర‌ప్ దేశాలు, బ్రిట‌న్ ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించింది. ర‌ష్యా బ్యాంక్ అకౌంట్ల‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆ దేశానికి బ్రిట‌న్ నుంచి ఎలాంటి నిధులు అంద‌వు. బ్రిట‌న్ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన ర‌ష్యా, బ్రిట‌న్ విమానాల‌పై ఆంక్ష‌లు…
    • Indian Embassy: రష్యా-ఉక్రెయిన్‌ టెన్షన్.. రంగంలోకి భారత్..!
      #అంతర్జాతీయం

      Indian Embassy: రష్యా-ఉక్రెయిన్‌ టెన్షన్.. రంగంలోకి భారత్..!

      రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్‌మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్‌-ఉక్రెయిన్‌ మధ్య…
    • Ukraine Crisis:  ఉక్రెయిన్‌కు ప‌లు విమానాలు ర‌ద్దు…
      #అంతర్జాతీయం

      Ukraine Crisis: ఉక్రెయిన్‌కు ప‌లు విమానాలు ర‌ద్దు…

      ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ర‌ష్యాకు స‌మీపంలో ఉన్న బెలార‌స్‌లో ర‌ష్యా సైన్యాన్ని భారీగా మోహ‌రిస్తున్న‌ది. మ‌రోవైపు ర‌ష్యా స‌ముద్ర‌జ‌లాల్లో లైవ్ వార్ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ర‌ష్యా, అమెరికా మ‌ధ్య అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. పుతిన్‌, జో బైడెన్‌లు అనేక‌మార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని జో బైడెన్ పుతిన్‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం. Read: Medaram Jathara: స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర గురించి ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాలి… తాము…
    • ప్రయాణికుల రద్దీ.. మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు..!
      #జాతీయం

      ప్రయాణికుల రద్దీ.. మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు..!

      పండుగల సీజన్‌ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు…
    • డీజీసీఏ కీల‌క నిర్ణ‌యం: అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు…
      #Top Story

      డీజీసీఏ కీల‌క నిర్ణ‌యం: అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు…

      క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌నే అంచ‌నాతో డిసెంబ‌ర్ 17 నుంచి అంత‌ర్జాతీయ స‌ర్వీసుల‌ను పూర్తి స్థాయిలో పున‌రుద్ద‌రించాల‌ని సివిల్ ఏవియేష‌న్ మొద‌ట ప్ర‌క‌టించింది.  అయితే,  ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం, యూర‌ప్ దేశాల్లో వేగంగా క‌రోనా వ్యాపిస్తుండ‌టం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంత‌ర్జాతీయ విమానాల స‌ర్వీసుల‌పై డీజీసీఐ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.  క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌టి వేవ్ స‌మ‌యంలో వివిధ దేశాల్లో చిక్కున్న భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకొచ్చేందుకు వందేభార‌త్ పేరుతో కొన్ని విమానాల‌ను న‌డిపారు.…
    • ఆ దేశాల విమాన రాకపోకలు నిలిపివేయండి: మోడీకీ కేజ్రీ వాల్ లేఖ
      #జాతీయం

      ఆ దేశాల విమాన రాకపోకలు నిలిపివేయండి: మోడీకీ కేజ్రీ వాల్ లేఖ

      దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వైరస్‌.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్‌ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్‌ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్‌ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన…
    • ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందాన్ని ప్రారంభించాలి: స్టాలిన్‌
      #జాతీయం

      ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందాన్ని ప్రారంభించాలి: స్టాలిన్‌

      సింగపూర్ మరియు మలేషియాతో విమానయాన సేవలను అందించే తాత్కాలిక ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందాన్నిప్రారంభించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రం నుండి ఈ దక్షిణాదికి తమిళనాడు ఇతర ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. తూర్పు ఆసియా దేశాలైన సింగపూర్‌, మలేషియాల్లో శాశ్వత నివాసం ఉంటున్న పలువురు తమిళులు ప్రత్యక్ష విమానాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం…
    • డిసెంబర్‌ చివరినాటికి సాధారణ స్థితిలోకి విమాన సేవలు
      #జాతీయం

      డిసెంబర్‌ చివరినాటికి సాధారణ స్థితిలోకి విమాన సేవలు

      కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థంభించిన అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సాల్‌ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమానప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెల్సిందే.. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో వివిధ దేశాలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రూట్లలో 33 శాతం…
    ←123456→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions