Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Farmers

Farmers News

    • రాజకీయ చట్రంలో అమరావతి.. పాపం అన్నదాతలు..!
      #Top Story

      రాజకీయ చట్రంలో అమరావతి.. పాపం అన్నదాతలు..!

      అమరావతి. ఆంధ్రుల ఆశాకిరణంగా నిలిచిన నగరం. నిలుస్తుందని అనుకున్న పట్టణం. కానీ.. రాజకీయాల్లో చిక్కుకుని.. భవిష్యత్తు ఏంటో తెలియక సతమతమవుతున్న నగరం. ఇందులో.. ఎవరినీ తప్పుబట్టడం కానీ.. మంచి అనడం కానీ.. ఎంత మాత్రం లేదు. కానీ.. లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో తెలియక.. నిత్యం అక్కడ దీక్షల పేరుతో పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతుల భవిష్యత్తు ఏంటి.. అన్నదే ఇక్కడ చర్చనీయాంశం. గతంలో టీడీపీ ఉన్నప్పుడు భూములు సేకరించింది. అమరావతిపై ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ప్రచారం చేసింది. దేశానికే…
    • హ‌ర్యానాలో కొన‌సాగుతున్న రైతుల ఆందోళ‌న‌… ఈనెల 27న భార‌త్ బంద్‌…
      #Top Story

      హ‌ర్యానాలో కొన‌సాగుతున్న రైతుల ఆందోళ‌న‌… ఈనెల 27న భార‌త్ బంద్‌…

      వ్య‌వ‌సాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త కొంత కాలంగా రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  అటు ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేశారు.  ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హ‌ర్యానాలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  క‌ర్నాల్ లో రైతులు రోడ్డు మీద‌కు చేరుకొని నిర‌స‌న‌లు…
    • రూపాయికి పడిపోయిన కిలో టమోటా ధర.. రైతుల ఆందోళన..
      #ఆంధ్రప్రదేశ్

      రూపాయికి పడిపోయిన కిలో టమోటా ధర.. రైతుల ఆందోళన..

      టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని…
    • బీజేపీకి బిగ్‌ షాక్.. రైతుల ఆందోళనకు ఎంపీ వరుణ్‌ గాంధీ మద్దతు
      #Top Story

      బీజేపీకి బిగ్‌ షాక్.. రైతుల ఆందోళనకు ఎంపీ వరుణ్‌ గాంధీ మద్దతు

      కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వాటితో దీర్ఘకాలంలో రైతులకు చాలా మేలు జరుగుతుందని చెబుతూ వస్తోంది.. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా.. మొదట్లో చర్చలు జరిపినట్టే జరిపి.. ఆ తర్వాత లైట్‌ తీసుకుంది కేంద్రం.. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళలన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు వరుణ్‌ గాంధీ… రైతుల బాధలను కేంద్రం…
    • రైతును మించిన గురువు లేడు-సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
      #ఆంధ్రప్రదేశ్

      రైతును మించిన గురువు లేడు-సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

      ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు,…
    • వైర‌స్‌క‌న్నా ఈ చేప చాలా డేంజ‌ర్‌… ఎందుకంటే…
      #Top Story

      వైర‌స్‌క‌న్నా ఈ చేప చాలా డేంజ‌ర్‌… ఎందుకంటే…

      అప్పుడ‌ప్పుడు మ‌త్స్యాకారుల వ‌ల‌కు ఆరుదైన చేప‌లు దొరుకుతుంటాయి.  అలా దొరికిన అరుదైన చేప‌లను అధిక‌మొత్తానికి అమ్ముతుంటారు.  అయితే, కొన్ని ర‌కాల చేప‌లు మాత్రం భ‌య‌పెడుతుంటాయి. అవి అరుదైన చేప‌లు మాత్ర‌మే కాదు.. డేంజ‌ర్ కూడా.   విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వ‌చ్చిన అక్వేరియం చేప స‌క్క‌ర్ క్యాట్‌ఫిష్ చేప‌లు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించాయి.  వేగంగా ఈ చేప‌లు వాటి సంత‌తిని పెంచుకుంటాయి.  అంతేకాదు, ఈ చేప‌ల శ‌రీరంపై న‌ల్ల‌ని చార‌లు…
    • క‌ర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆందోళన… ఎందుకంటే…
      #Top Story

      క‌ర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆందోళన… ఎందుకంటే…

      ఉల్లి పంట ఎక్కువ‌గా పండే జిల్లాల్లో క‌ర్నూలు ఒక‌టి.  క‌ర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువ‌గా ఉల్లిని పండిస్తుంటారు.  ఉల్లి పంట‌కు ఎప్పుడు గిరాకి వ‌స్తుందే ఎప్ప‌డు నేల చూపులు చూస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.  ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు.  గ‌త 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయ‌డం వ్యాపారులు నిలిపివేయ‌డంతో రైతులు ఆందోళ‌న‌ల చేస్తున్నారు.  ఈనాం ప‌ద్ద‌తిలో ఉల్లిని కోనుగోలు చేయాల‌ని అధికారులు చెబుతుండ‌గా, తాము ఈనాం ప‌ద్ద‌తిలో ఉల్లిని కొనుగోలు చేయ‌లేమ‌ని చెప్పి…
    • గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసిన ఏపీ రైతులు
      #ఆంధ్రప్రదేశ్

      గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసిన ఏపీ రైతులు

      విశాఖ,దేవరాపల్లి, హాల్ సేల్ యగూరలు మార్కెట్ లో గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసారు రైతులు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపీ కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిర్సన తెలిపారు రైతులు. దళారీ బారినుండి కాపా డాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాడేరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డు కోని స్థానిక వ్యపారులు సిండికేట్ కా ఎర్పడి రైతులను మోసంచేస్తున్నారు వ్యపారులు. గత ఆరవైసంవత్సరాలు నుండి దేవరాపల్లి…
    • రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం…
      #తెలంగాణ

      రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం…

      రాష్ట్రంలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం అయిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ లో భాగంగా రుణమాఫీ చేసారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేసారు. మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 ఖాతాలలో జమ చేసారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రూ.50…
    • తెలంగాణ రైతులకు శుభవార్త… ఇవాళ్టి నుంచే రుణమాఫీ
      #తెలంగాణ

      తెలంగాణ రైతులకు శుభవార్త… ఇవాళ్టి నుంచే రుణమాఫీ

      గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పంట రుణాల మాఫీ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్‌.. ఇవాళ్టి నుంచి 50 వేలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. ఇప్పటికే మొదటి విడతలో 25 వేల లోపు రుణం తీసుకున్న 3 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేసింది. ఈసారి ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. స్వాంత్రంత్ర వేడుకల్లో దీనిపై మరోసారి ప్రకటన…
    ←1…565758596061→

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions