Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Farmers

Farmers News

    • టీఆర్ఎస్‌ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ప్రభుత్వానికి పట్టదా..?
      #తెలంగాణ

      టీఆర్ఎస్‌ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ప్రభుత్వానికి పట్టదా..?

      సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
    • లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి ప్రియాంక గాంధీకి అనుమతి…
      #జాతీయం

      లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి ప్రియాంక గాంధీకి అనుమతి…

      కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు, మరో ముగ్గురు లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి యూపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులను అనుమతించారు పోలీసులు. లఖింపూర్ ఖేరీ వెళ్లేందుకు అనుమతి ని నిరాకరిస్తూ ప్రియాంక గాంధీ ని సోమవారం అరెస్టు చేసారు పోలీసులు. ఈరోజు ఉదయం, రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ , పంజాబ్…
    • అక్క‌డ ఉన్న‌ట్టు నిరూపిస్తే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా…
      #Top Story

      అక్క‌డ ఉన్న‌ట్టు నిరూపిస్తే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా…

      ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ల‌ఖీంపూర్ ఖేరి ఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.  ల‌ఖీంపూర్ ఖేరీ లో నిర‌స‌న‌లు చేప‌డుతున్న రైతుల మీద‌కు కేంద్ర‌మంత్రి ఆశిశ్ మిశ్రా కుమారుడు కారుతో యాక్సిడెంట్ చేశాడ‌ని, ఈ ఘ‌ట‌న‌లో 4 రైతులు మృతి చెందార‌ని, అనంత‌రం జ‌రిగిన అల్ల‌ర్ల‌లో మ‌రో న‌లుగురు మృతి చెందార‌ని ఆరోప‌ణ‌లు.  దీంతో కేంద్ర‌మంత్రి ఆశిశ్ మిశ్ర‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.  మ‌రోవైపు ల‌ఖీంపూర్ ఖేరీ వైపు ఎవ‌ర్నీ వెళ్ల‌నివ్వ‌కుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.  అయితే, ల‌ఖీంఫూర్ ఘ‌ట‌న…
    • రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…
      #Top Story

      రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…

      కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు.  ఢిల్లీలోని రోడ్ల‌ను దిగ్బంధం చేశారు.  ఢిల్లీ పొలిమేర‌ల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్ష‌లు చేపట్టారు.  పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేస్తున్నారు.  అటు హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  రైతులు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలియ‌జేసేందుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.…
    • యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి
      #జాతీయం

      యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

      ఉత్తరప్రదేశ్‌లో హింస చెలరేగింది. లఖీంపూర్‌ ఖేరీలో జరిగిన హింసాకాండలో 8 మంది రైతులు మృతిచెందారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లడంతో… ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాన్వాయ్‌ ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అల్లర్లలో మరో నలుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరయ్యారు. వీరి…
    • రేపు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రైతుల నిరసన
      #జాతీయం

      రేపు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రైతుల నిరసన

      హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…
    • 15 రోజుల్లోనే కొత్త పార్టీ… పావులు క‌దుపుతున్న అమ‌రీంద‌ర్ సింగ్‌…
      #Top Story

      15 రోజుల్లోనే కొత్త పార్టీ… పావులు క‌దుపుతున్న అమ‌రీంద‌ర్ సింగ్‌…

      చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు, కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయి.  ఈ కుమ్ములాట‌ల కార‌ణంగా అమ‌రీంద‌ర్ సింగ్ త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు.  రాజీనామా చేసిన త‌రువాత ఢిల్లీ వెళ్లివ‌చ్చిన ఆయ‌న కాంగ్రెస్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  తాను కాంగ్రెస్ పార్టీలో ఉండ‌టం లేద‌ని చెప్తూనే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిద్ధూని ఒడించేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పారు.  మ‌రో 15 రోజుల్లోనే అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు అనుకూలంగా…
    • రైతులకు పరిహారం చెల్లించాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
      #తెలంగాణ

      రైతులకు పరిహారం చెల్లించాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

      గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై…
    • భారత్ బంద్ ఫెయిల్..! మోడీకి అండగా రైతులు..
      #తెలంగాణ

      భారత్ బంద్ ఫెయిల్..! మోడీకి అండగా రైతులు..

      కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.. అయితే, భారత్‌ బంద్‌ ఫెయిల్‌ అయ్యిందని.. రైతులంతా ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉన్నారని తెలిపారు.. బీజేపీ ఎంపీ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఛాహార్.. విపక్షాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ ఫెయిల్ అయ్యింది.. ఎక్కడా బంద్‌ ప్రభావం కనిపించలేదన్న ఆయన.. రైతు ముసుగులో కాంగ్రెస్, విపక్షాలు…
    • సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
      #తెలంగాణ

      సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

      సీఎం కేసీఆర్‌ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్…
    ←1…5556575859…62→

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions