హజురాబాద్లో రాజీకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. అయితే.. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
ఈటల రాజేందర్ ఆయన సతీమణి అనేక అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్ లో ఎమ్యెల్సీ కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నేను అమరవీరుల స్థూపాన్ని కూలగొట్టించానని అబద్ధాలు చెప్తున్నా.. breaking news, latest news, telugu news, mlc kaushik reddy, etela rajender
హుజురాబాద్లో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రతి పక్ష పార్టీలు ఉండొద్దని గందరగోళం సృష్టించాలని కేసీఆర్ అనుకున్నాడని.. bjp, breaking news, latest news, telugu news, etela rajender, kaushik reddy,
20 కోట్లు పెట్టి మీ ఈటెల రాజేందర్ ను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారని, ఇందతా సీఎం కేసీఆర్ చెబితేనే ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారని ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము తప్పు చేయనప్పుడు మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతోంది? అని ఈటల జమున ప్రశ్నించారు.
Etela Rajender: ఈటల రాజేందర్ దంపతులు మంగళవారం మీడియా ముందు హాజరుకానున్నారు. సంచలన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏదో పెద్ద ప్రకటన చేయబోతున్నారు. రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు? అనేది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని భార్యతో చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి…
Etela Rajender sensational comments on T.Congress party: గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలుస్తాయి ఏమో అని ప్రచారం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.