ఎట్టకేలకు ట్విట్టర్ని కొన్నాడు ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ తన చేతికి రాగానే ముగ్గురు కీలక ఉద్యోగుల్ని తొలగించాడు. అయితే, వాళ్లకు పరిహారంగా 200 మిలియన్ అమెరికా డాలర్లు చెల్లిస్తున్నాడు. మన కరెన్సీలో అక్షరాల 16 వందల 46 కోట్ల రూపాయలు. గోల్డెన్ పారాచూట్ షరతులో భాగంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఎలాన్ మస్క్ తొలగిస్తున్న ముగ్గురిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వాళ్లు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ…
Rahul Gandhi complaint to Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలాన్ మస్క్ కు అభినందనలు తెలిపారు.
ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్నారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మొన్ననే వెరైటీగా ఓ సింక్తో ట్విట్టర్హెడ్ ఆఫీస్లో అడుగుపెట్టిన మస్క్.. మొత్తంగా ఇప్పుడు సంస్థను సొంతం చేసుకున్నారు.. వచ్చిరాగానే ట్విట్టర్లో వేట మొదలుపెట్టినట్టుగా టాప్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేశారు.. ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్తో పాటు ఇతర ఉన్నతాధికారులను తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి.. అయితే, ట్విట్టర్తో డీల్ కుదుర్చుకున్న మస్క్.. ఆ సంస్థపై కొన్ని ఆరోపణలు చేస్తూ..…
టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ చివరి దశకు చేరుకుంది… శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానంటూ ఎలాన్ మస్క్ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్చేశారు మస్క్.. అయితే, మస్క్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.. ఆ వీడియోలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోకి ఓ సింక్ను మోసుకెళ్తున్నారు.. ఇది ఆయన సెంటిమెంట్…
Elon Musk's SpaceX Seeks Licence To Launch Starlink Broadband In India: భారతదేశంలోకి అడుగు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సిద్ధం అవుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా 5జీ సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో ప్రపంచదేశాలకు చెందిన పలు కంపెనీలు భారత్ లో అంతరిక్ష వ్యాపారాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తన స్టార్ లింక్ బ్రాండ్తో భారతదేశంలో బ్రాడ్బ్యాండ్-ఫ్రమ్-స్పేస్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. శాటిలైట్ సర్వీసెస్ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్…
Tesla Pi Phone:ప్రపంచలో అత్కధిక ధనవంతుడు ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు.
Elon musk: ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మనసు మారింది. ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి మస్క్ మళ్లీ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు సమాచారం.
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం చూస్తుంటాం.. ఇప్పుడు నీళ్లపై బోట్లా వెళ్లే కార్లు రాబోతోఉన్నాయి.. వాటర్ బోట్ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సైబర్ట్రక్ మాడల్ కారులో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రపంచ కుభేరుడు.. ఈ కారు వాటర్ ప్రూఫ్గా ఉండబోతోంది.. నీళ్లపై కాసేపు బోట్లా పనిచేస్తుందని వెల్లడించారు..…
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ట్విట్టర్ డీల్ విషయం రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఒకసారి ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన మస్క్.. కొన్ని షరతులు పెడుతూ వచ్చారు.. ఆ తర్వాత నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ సంస్థపై ఆరోపణలు గుప్పించారు.. ఇక, ట్విట్టర్తో డీల్ రద్దు చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన 44 బిలియన్…
టెస్లా మరియు స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. మరోసారి ట్విట్టర్ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా దిగ్గజాన్ని టార్గెట్ చేశారు..…