Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కంపెనీ xAI యొక్క ప్రసిద్ధ AI చాట్బాట్ గ్రోక్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. గ్రోక్ AI నకిలీ, అశ్లీల డీప్ఫేక్ చిత్రాలను సృష్టించిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా, మలేషియా దేశాలు దీనిని తాత్కాలికంగా నిషేధించాయి. కొందరు వ్యక్తలు గ్రోక్ AI లో మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని నకిలీ, అశ్లీల డీప్ఫేక్ చిత్రాలను సృష్టిస్తున్న క్రమంలో ఈ రెండు దేశాలు గ్రోక్ AI పై కఠినమైన చర్యలు…
కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి, X చాలామంది యూజర్లపై చర్యలు తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 600 ఖాతాలను తొలగించింది. దాని ప్లాట్ఫామ్ నుండి 3,500 కంటే ఎక్కువ పోస్ట్లను తొలగించింది. X లోని అశ్లీల కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత X ఈ చర్య తీసుకుంది. ప్లాట్ఫామ్లో అశ్లీల కంటెంట్ను ప్రచురించడానికి అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని X ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. Also Read:OnePlus Nord 6 Launch:…
గత కొన్ని రోజులుగా ఎక్స్ లో గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ పుట్ ఇన్ బికినీ అంటూ యూజర్లు వికృత చేష్టలకు పాల్పడిన విషయం తెలిసిందే. మహిళల అసభ్యకరమైన ఫోటోలను క్రియేట్ చేస్తూ గ్రోక్ మీడియా వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎక్స్ పై సీరియస్ అయ్యింది. నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనల నేపథ్యంలో, ఎలోన్ మస్క్ కి చెందిన AI చాట్బాట్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్పై…
శరీరంపై ధరించి ఉన్న చిన్నపిల్లల దుస్తులు మాయమయ్యాయి. గౌరవం చెరిగిపోయింది. చివరికి పిల్లల భద్రతే పగిలిపోయింది. ఇది స్వేచ్ఛ కాదు.. గ్రోక్ విచ్చలవిడితనానికి పరాకాష్ట! ఇది టెక్నాలజీ చాటున నైతికతపై జరిగిన అనైతిక దాడి. మనిషి గీసిన గీతను యంత్రం దాటిన ఆ క్షణం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. చిన్నపిల్లల ఫొటోలను, మహిళల ఫొటోలను అన్డ్రెస్ చేయాలని కామిస్టులు అడిగిన ప్రాంప్ట్ని గ్రోక్ తిరస్కరించలేదు. వారికి ఏం కావాలో అది క్రియేట్ చేసి చూపించింది. నిజానికి మీరు…
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో నెటిజన్స్ గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ మహిళలపై అసభ్యకరమైన చిత్రాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బికినీలో, డ్రెస్ రిమూవ్ అంటూ గ్రోక్ ను ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై గ్రోక్ లో మహిళల అభ్యంతరకరమైన కంటెంట్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X కి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు X AI సర్వీస్ ‘గ్రోక్’ కు సంబంధించినది. Also…
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ అనుబంధ సంస్థ ‘స్టార్లింక్’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా స్టార్లింక్ సేవలను అందిస్తోంది. ఈ స్టార్లింక్ సేవలు త్వరలో భారతదేశంలో ఆరంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తన Xలో పోస్ట్ ద్వారా తెలిపారు. సిందియా చేసిన ట్వీట్కు ఎలాన్ మస్క్…
జాతీయ వాది చార్లీ కిర్క్ హత్య తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ది కేటీ మిల్లర్ పాడ్కాస్ట్లో మస్క్ మాట్లాడారు. పట్టపగలు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారని.. అలాంటి తప్పు తాను చేయదల్చుకోలేదన్నారు.
ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్ త్వరలో భారత్ లో ప్రారంభంకాబోతోంది. భారత్ లో సర్వీసులు ప్రారంభమయ్యే ముందు, కంపెనీ తన ఇండియా వెబ్సైట్ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇండియా వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇంటర్నెట్ ప్లాన్లు, హార్డ్వేర్ కిట్ ధర, ఫీచర్ల గురించి సమాచారం వెల్లడైంది. భారత్ లోని యూజర్లు స్టార్లింక్ కోసం నెలకు రూ. 8,600 చెల్లించాలి. దీనితో పాటు, హార్డ్వేర్ కిట్ కోసం కస్టమర్లు రూ. 34,000 చెల్లించాలి. స్టార్లింక్…
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన భాగస్వామి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో మస్క్ పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోనే ఉదాహరణగా ఉంది. గురువారం థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని లంచ్ చేశారు.