Chandrababu: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బిక్కవోలు పోలీసు స్టేషన్లో చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు షో నిర్వహించి, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేయగా.. సెక్ష న్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేశారు బిక్కవోలు పోలీసులు..…
సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు చుక్కులు చూపించారు కొందరు యువకులు.. రిజర్వేషన్ బోగీలోకి పెద్ద ఎత్తున యువకులు చొరబడ్డారు.. దీంతో, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్లో గత రాత్రి నరకం అనుభవించారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యాత్రికులు.. రిజర్వేషన్ బోగీలోకి పెద్ద ఎత్తున యువకులు రావడంతో.. నానా ఇబ్బందులు పడ్డారు దాదాపు 130కు పైగా యాత్రికులు.. అయితే, తూర్పుగోదావరి నుంచి కాశీ యాత్రకు వెళ్లారు భక్తులు.. కాశీ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. కాశీ నుంచి…
ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు.. అయితే, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. దాని కారణం.. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడమే.. అయితే, ఆ ప్రేమికులు మాత్రం.. విడిచి బతకలేక.. పెద్దలను కాదనలేక తీవ్ర ఆవేదనతో ఉన్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు.. ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. వారు చెప్పినా.. ఆ ప్రేమ జంట మాత్రం వెనక్కి తగ్గలేదు.. గ్రామ పెద్దల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారం తెలిసింది.. ఇక, తల్లదండ్రులను…