Mudragada Padmanabham: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలి. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలి. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగుంటుంది. కొందరు దళితులు ఇతర వర్గాలు నివసించే ప్రాంతాలలో ఉండడం వల్ల లక్షలాది రూపాయలు నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారు.

Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
Read Also: Heeraben Modi: హీరాబెన్ మోడీ అంత్యక్రియలు పూర్తి.. మాతృమూర్తి పాడె మోసిన ప్రధాని మోడీ
నాలుగు రోజులు వ్యవధి లో సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం రెండు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 26 న రిజర్వేషన్లు అమలు, ఈ డబ్ల్యూఎస్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు దళితుల పదవులు, వారికి స్వేచ్చ ఇవ్వాలని లేఖ రాశారు. ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలని.. కొన్ని పదవుల లోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని కోరారు.
దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకున్న ముందుకు వెళ్తే బాగుంటుందని లేఖలో అభిప్రాయపడ్డారు… కొందరు దళితుల ఇతర వర్గాలను సొంత ప్రాంతాల్లో ఉండడంవల్ల లక్షలాది రూపాయల నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు ముద్రగడ.. నాలుగు రోజులు వ్యవధి లోనే సీఎం కి రెండు లేఖలు రాశారు పద్మనాభం.. ఈనెల 26న కాపు రిజర్వేషన్లు అమలు, ఈ డబ్ల్యు ఎస్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం దృష్టికి తీసుకుని వచ్చారు.
Read Also: President Droupadi Murmu: యాదాద్రీశుడిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..