Home
Diabetes
Diabetes News
-
Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?
Rice vs Chapati: చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే ప్రధాన సందేహం.. రాత్రి సమయంలో అన్నం తినాలా లేక చపాతీలు తినాలా అని. ఈ రెండిటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మరి అన్నం లేదా చపాతీల మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి.. వీటిని తింటే మేలో ఇక్కడ చూసేద్దాం.. IPL 2026: ఐపీఎల్ మ్యాచ్లపై సెలక్టర్ల ఫోకస్.. ఇక్కడ ఆడితేనే వరల్డ్ కప్ 2027 తుది జట్టులో చోటు..!… -
Health Tips: ఈ చర్మ లక్షణాలను విస్మరించవద్దు, అవి మధుమేహానికి సంకేతం కావచ్చు
ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందని భావించేవారు, కానీ నేడు మారుతున్న జీవనశైలి , ఆహారపు అలవాట్ల వల్ల యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ప్రాథమికంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి సంబంధించిన వ్యాధి అయినప్పటికీ, దాని ప్రభావం శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతుంది. ముఖ్యంగా, రక్తంలో చక్కెర స్థాయి చాలా కాలం పాటు… -
Diseases: భారత్ లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులు ఇవే..!
దేశంలో సీజనల్, ధీర్ఘకాలిక వ్యాధుల భారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ కాక, సరైన చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, క్యాన్సర్, నవజాత శిశువుల సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులలో చాలా వరకు సకాలంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. ఏ వ్యాధి నుండి మరణం అకస్మాత్తుగా జరగదు. అవగాహన లేకపోవడం, పేలవమైన జీవనశైలి, ఆలస్యమైన… -
Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) ఒక పెను సవాలుగా మారిన తరుణంలో, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిశోధనను విజయవంతం చేశారు. తీపిని ఇష్టపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ చక్కెర (సుక్రోజ్)కు ప్రత్యామ్నాయంగా ఈ టాగటోజ్ ను వాడుకోవచ్చు. ఇది రుచిలో పంచదారకు దాదాపు 92 శాతం సమానంగా ఉంటుంది, కానీ శరీరంలోకి చేరాక అది చూపే ప్రభావం మాత్రం చాలా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ చక్కెర తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు… -
Health Risks of Eating Junk Food : రోజూ సాయంత్రం జంక్ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా..
సాయంత్రం 6 గంటల తర్వాత జంక్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు కాదు. ముఖ్యంగా చలికాలంలో లేదా వర్షాకాలంలో సమోసాలు, పకోడీలు, బజ్జీలు వంటి ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఆకర్షణగా ఉంటాయి. కానీ, ఈ రకాల ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై చాలా నెగటివ్ ప్రభావాలు చూపవచ్చు. ఈ ఆహారాలు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చిపెడతాయని, అందువల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవచ్చని నిఫుణులు చెబుతున్నారు. డయాబెటిస్: జంక్ ఫుడ్, ముఖ్యంగా వేయించిన ఆహారాలు,… -
Brain Stroke: ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ..?
Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్కు ప్రధాన కారణాలు… -
Diabetes Symptoms: షుగర్ వ్యాధి వచ్చిందని అనుమానమా..? అలా జరిగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..?
Diabetes Symptoms: షుగర్ వ్యాధి.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ప్రధానంగా దీనిని చెప్పవచు. ఈ షుగర్ వ్యాధి ప్రారంభ దశల్లో చాలా మంది వ్యక్తులకు ఈ వ్యాధి ఉందని తెలుసుకోవాదం చాలా ఆలశ్యం అవుతుంది. ఎందుకంటే.. లక్షణాలు కాస్త సున్నితంగా ఉంటాయి. అయితే శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు దీనిని ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయి. వీటిని సమయానికి గమనిస్తే, చికిత్స తీసుకొని మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇక షుగర్ వ్యాధి అనేది శరీరంలోని… -
CM Chandrababu: భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు. -
Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్ఫెక్షన్ కారకం…!
మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య. కానీ అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదట. ఇది కొన్నిసార్లు ఓ వ్యాధికి సంకేతం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? ఏ వ్యాధులు దానికి కారణమవుతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.. -
Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కాపాడటం, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అయితే మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని చెడు అలవాట్లు అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని, కాలానుగుణంగా…
తాజావార్తలు
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!