Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Naidu Highlights Welfare Measures

CM Chandrababu: భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

Published Date :May 31, 2025 , 3:14 pm
By RAMAKRISHNA KENCHE
  • ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుంది
  • ఒకటవ తేదీన పింఛన్‌లు అందిస్తోంది
  • ఇప్పటి వరకు రూ. 34 వేలు కోట్లు అందించాం
  • భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతాం
CM Chandrababu: భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు. గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతు పింఛన్ ఇవ్వలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలు కంటే ఎక్కువ ఆదాయం ఉన్న మహారాష్ట్రలో పింఛన్ 1000 రూపాయలు మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ లో పింఛన్ రూ. 2500 ఇస్తున్నారని సీఎం తెలిపారు.

READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..

Also Read

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుందని వాటినే తినడం వలన డయాబెటిస్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 16347 పోస్ట్ లతో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని తెలిపారు.. గత ప్రభుత్వం రోడ్లు కి గుంతలు పెట్టి వెళ్ళిందని.. పవన్ కళ్యాణ్ అన్ని పంచాయతీ లకు ఒకే సారి నిధులు విడుదల చేశారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేలా గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. టీటీడీలో అన్న దానం ప్రారంభించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గడిచిన ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చల విడిగా పెరిగి పోయిందని.. వాటిని అమ్మిన, కొన్న తాట తీస్తానని హెచ్చరించారు. ఏజెన్సీ లో గంజాయి పెంపకం మాములు అయిపోయిందన్నారు.. ఏపీలో సిబీఎన్ ఉన్నాడు.. మిగతా రాష్ట్రాలు కంటే డిఫరెంట్ గా ఉంటుంది.. పెట్టుబడులు పెట్టండని ఢిల్లీలో చెప్పానన్నారు. ఒక్కొక్క జంట 2.1 పిల్లలును కనాలని మరోసారి సూచించారు.. కానీ ఇప్పుడు 1.56కి పడిపోయారని తెలిపారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతుందని.. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 20 వేలు రూపాయలు మూడు విడతలుగా రైతులుకి అందిస్తామని శుభవార్త తెలిపారు.

READ MORE: Sravanthi : యాంకర్ స్రవంతి క్యూట్ ఫోజులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • AP Government
  • Chandrababu Naidu
  • Diabetes
  • drug abuse

తాజావార్తలు

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!

  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..

  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions