సోమవారం పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఆ రోజున పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.. భక్తితో శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అలాగే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే సోమవారం రోజు పరమేశ్వరున్ని ఏ విధంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందో �
శనివారం శనీశ్వరుడిని పూజిస్తారు.. శని భాధల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటారు.. శని దేవుడిని అందుకే చెడు దృష్టి కలవాడని అంటారు. శని స్థానం సరిగా లేకపోతే తిరవమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం పొందటం కోసం తప్పనిసరిగా పూజించాలని నమ్ముతారు. అప్పుడే శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్త�
ఐశ్వర్యవంతులు అవ్వాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.. ఆమె అనుగ్రహం పొందాలని చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తారు..అయినప్పటికీ ఫలితం కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా చేసిన పూజలకు పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహించిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియక తికమకపడుతూ ఉంటారు. అయితే �
చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే చదువుల్లో రానిస్తారు.. అందుకే ప్రతి పాఠశాలలోను సరస్వతి దేవి విగ్రహాలు ఉంటాయి. మనం ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రాలేదని భాధపడతారు.. అలాంటి వారు సరస్వతి దేవిని భక్తితో పూజిస్తే అత్యున్నత ర్యాంకులు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజలు చేస్తే మంచి
భారతీయులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామీ కూడా ఒకరు.. పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదంటే గుడి తప్పనిసరిగా ఉంటుంది.. మంగళవారం, శనివారంలలో ఆంజనేయుడిని భక్తితో కొలుస్తారు.. అయితే మామూలుగా మన ఇండ్లలో హనుమంతుని ఫోటోని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కొందరు ఇంట్
ఏదైనా పనిని మొదలు పెడితే పూర్తి కావడం లేదని కొందరు అంటున్నారు… పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి.. అలా అవ్వడానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు కారణం కావొచ్చు.అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న
శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున అమ్మవారికి భక్తితో పూజిస్తారు.. శుక్రవారం రోజు లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టం.. దాని వెనుక ఏదైనా పెద్ద క�
మన భారతీయులు తులసిని అమ్మవారుగా కొలుస్తారు.. పెళ్ళైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి పూజలు చేస్తారు.. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొ�
హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు.. ప్రతి గల్లికి హనుమాన్ టెంపుల్ ఉంటుంది.. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూ
కార్తీక మాసం అంటే మాహా శివుడుకు చాలా ప్రీతికరమైన రోజు.. శివయ్య అనుగ్రహం పొందేందుకు ఆయనకు భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. అందుకే భక్తులు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.. కార్తీక మాసంలో నెలరోజులపాటు మాంసాహారాన్ని తినకుండా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు.. ఉదయం చన్నీటి స్