ఈరోజుల్లో చాలా మందికి సొంతంగా వాహనాలు ఉన్నాయి.. వారి స్థాయికి తగ్గట్లు కార్లు లేదా బండ్లు కొంటారు.. అయితే మనం ఏదైనా తెలియని ఊర్లకు కూడా వెళ్తారు.. అక్కడ మనకు కావలసిన ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ ను తప్పనిసరిగా వాడుతారు.. ఈ మ్యాప్లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. కొన్నిసార్లు వాహనాలు నదులు, బావులు, చిన్న చిన్న గల్లీల్లోలకి కూడా దూసుకుపోయాయి. ఇలా అనేక మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.. ఈ మధ్య ఎక్కువగా గూగుల్…
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. వరుసగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్…
డబ్బులను పొదుపు చెయ్యాలనే ఆలోచన అందరికీ అందరికీ ఉంటుంది.. ప్రభుత్వం ఎన్నో రకాల పొదుపు పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మంచి రాబడిని అందిస్తున్నాయి.. ఆ స్కీమ్ లో డబ్బులను పెడితే అమౌంట్ డబుల్ అవ్వడమే కాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అలా పథకాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ కూడా ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్…
ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి సరికొత్త మోడల్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే…
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల…
ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విశాఖపట్నంలోనిసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. ఉద్యోగాలు, అర్హతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య: 57 ట్రైనీ ఇంజినీర్: 45 పోస్టులు ప్రాజెక్ట్ ఇంజినీర్: 12 పోస్టులు.. అర్హతలు.. 55…
పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్టాఫీస్… ఈ పోస్టాఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ స్కీమ్ లు జనాల ఆదరణ పొందాయి.. వీటిలో కిసాన్ వికాస్ పత్ర పథకం.. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కిసాన్ వికాస్ పాత్రను ఒక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం 7 శాతానికి పైగా వడ్డీని అందిస్తోంది..…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్టాప్ సెలెక్షన్ కమీషన్ తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 26,146.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-6,174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-11,025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్-635 పోస్టులు, ఇండో-టిబెటిన్…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో రైల్వేలో ఖాళీలు ఉన్న పోస్టుల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 1785 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల కు అర్హతలు, చివరితేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం ఖాళీల సంఖ్య: 1785 పోస్టులు.. ఖరగ్పూర్…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 900 ఉద్యోగాలను విడుదల చేశారు.. డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 8న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..…