Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • కోవిడ్‌ ఎఫెక్ట్‌… ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
      #జాతీయం

      కోవిడ్‌ ఎఫెక్ట్‌… ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు

      కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం లేకుండా.. ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది ఢిల్లీ సర్కార్.. కోవిడ్​పాజిటివ్‌ కేసులు అమాంతం పెరిగిపోతోన్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం.. మరోవైపు, జమ్ములోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది.. అక్కడ వైద్య…
    • థర్డ్ వేవ్ టెర్రర్..నిర్లక్ష్యంతో భారీ మూల్యం తప్పదా?
      #Top Story

      థర్డ్ వేవ్ టెర్రర్..నిర్లక్ష్యంతో భారీ మూల్యం తప్పదా?

      దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్‌ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా, ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో…
    • ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలు: భారతీయ మజ్దూర్‌ సంఘ్‌
      #జాతీయం

      ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలు: భారతీయ మజ్దూర్‌ సంఘ్‌

      కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలను చేపట్టేందుకు భారతీయ మజ్దూర్‌ యూనియన్ సిద్ధమైందని ఆ సంఘం జాతీ ఉపాధ్యాక్షుడు మల్లేష్‌ అన్నారు. ఈ మేరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాచిగూడలోని జాగృతి భవన్‌లో సంఘ్‌ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతుందన్నారు. Read Also:నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పనిచేయకుంటే పక్కకు తప్పుకోండి: చంద్రబాబు ఎల్‌ఐసీలోని లక్ష కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంవల్ల ఎల్‌ఐసీ మనుగడ…
    • ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక‌:  ఢిల్లీలో నేడు 10వేల క‌రోనా కేసులు?
      #జాతీయం

      ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక‌: ఢిల్లీలో నేడు 10వేల క‌రోనా కేసులు?

      ఢిల్లీలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  పాజిటివిటి రేటు మంగ‌ళ‌వారం రోజున 8.3గా న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  సోమ‌వారం రోజున పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉన్న‌ది.  దీనిని బేస్ చేసుకొని ఈరోజు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 10 శాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని, 10 వేల‌కు పైగా కేసులు న‌మోదుకావొచ్చ‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర‌జైన్ తెలిపారు.  ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు.  దేశంలోకి థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయింద‌ని, పెరుగుతున్న కేసులో ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని…
    • ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ…
      #Top Story

      ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ…

      ఢిల్లీలో క‌రోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఎల్లో అల‌ర్ట్‌ను అమ‌లు చేస్తున్నారు.  నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తూ, స్కూళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, పార్కులను మూసేసిన సంగ‌తి తెలిసిందే.  50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, బార్లు న‌డుస్తున్నాయి.  మెట్రోను కూడా 50 శాతం సీటింగ్‌తోనే న‌డుపుతున్నారు.  కానీ, పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.  పాజిటివిటీ రేటు 6 శాతం దాటిపోవ‌డంతో ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.   Read: శ్రీకృష్ణుడు…
    • ఢిల్లీని వ‌ణికిస్తున్న కొత్త వేరియంట్‌…
      #Top Story

      ఢిల్లీని వ‌ణికిస్తున్న కొత్త వేరియంట్‌…

      ఢిల్లీలో రోజు రోజుకు క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూతో పాటుగా విద్యాసంస్థ‌లు, పార్కులు, సినిమా థియేట‌ర్లు, జిమ్‌, స్పాలు మూసివేశారు.  50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, మెట్రోలు కొన‌సాగుతున్నాయి.  ఇక‌, కార్యాల‌యాలు 50 శాతం సిబ్బందితో న‌డుస్తున్నాయి.   జ‌న‌వ‌రి 3 వ తేదీన 4099 పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌డంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది.  పాజిటివిటీ రేటు 6.46శాతంగా ఉన్న‌ది.   Read: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు…
    • క‌రోనా పాజిటివిటి రేటు 5 శాతం దాటితే…
      #Top Story

      క‌రోనా పాజిటివిటి రేటు 5 శాతం దాటితే…

      దేశంలో క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు, అమ‌లు చేస్తున్నారు.  పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ, హ‌ర్యానా, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యాసంస్థ‌ల‌ను మూసివేశారు.  సినిమా హాళ్లు బంద్ చేశారు.  ఇక 50 శాతం సీటింగ్‌లో రెస్టారెంట్లు, మెట్రోలు న‌డుస్తున్నాయి.  కార్యాల‌యాలు సైతం 50 శాతం మంది ఉద్యోగుల‌తోనే న‌డుస్తున్నాయి.  మిగ‌తా రాష్ట్రాల కంటే ఢిల్లీలో వేగంగా కేసులు పెరుగుతుండ‌టంతో కేజ్రీవాల్ స‌ర్కార్ ఆంక్ష‌ల‌ను క‌ఠినం చేసేందుకు…
    • సీఎం జగన్‌ హస్తినబాట.. ప్రధానితో భేటీకి ప్రాధాన్యత..!
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్‌ హస్తినబాట.. ప్రధానితో భేటీకి ప్రాధాన్యత..!

      ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు హస్తిన వెళ్లనున్నారు.. ఇవాళ ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించనున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం.. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని…
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌
      #జాతీయం

      ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌

      దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. మూడు రోజుల కిందట ఢిల్లీలోని యాక్టివ్‌ కేసులు 2,291 ఉన్నాయని, ఇప్పుడవి 6,360కి పెరిగాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29న కొత్తగా 923 కరోనా…
    • క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…
      #Top Story

      క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…

      క‌రోనా మ‌హ‌మ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ ఇప్ప‌టికే 2 గా న‌మోదంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 ఉంటేనే వైర‌స్ తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయ‌ని, కానీ ప్ర‌జ‌లెవ‌రూ ప్యానిక్ కావొద్ద‌ని అన్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని, ఈరోజు 3100 కొత్త కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని…
    ←1…209210211212213…243→

తాజావార్తలు

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Storyboard : ఏపీలో కుల రాజకీయం పాతబడిందా..? కొత్తగా మత రాజకీయం మొదలైందా..?

  • Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

  • Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

  • Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions