ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది.. ప్రధానితో నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 1.20 గంటలకు పైగా సాగింది.. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్.
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు వర్గాల న్యాయవాదుల మధ్య ఏదో సమస్యపై వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత వారు గాలిలోకి కాల్పులు జరిపారని కనుగొన్నారు.
Porn Addiction: ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్న్ సైట్లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు క్రమంగా ఈ పోర్న్ కి బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇలాగే పోర్న్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
Viral Video: ఎప్పటికప్పుడు ఢిల్లీ మెట్రో గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లను తిరిగినందుకు గాను ఓ వ్యక్తి గిన్నీస్ బుక్ లో రికార్డుకెక్కాడు. మరోసారి కొందరు యువకులు మెట్రో టైన్ లో డోర్ క్లోజ్ కాకుండా చేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ మహిళా.. తోటి ప్రయాణికుడి చెంప పగలకొట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. Shabbir Ali:…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం జగన్. అంతేకాకుండా.. అమిత్షా సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ హస్తినలోనే ఉంటారు. breaking news, latest news, telugu news, cm jagan, delhi
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సహాయ మంత్రులను కూడా ఆహ్వానించారు.
ఢిల్లీలో ప్రత్యక్షమైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బీజేపీలో పరిస్థితులపై హాట్ కామెంట్లు చేశారు.. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చేశారు.
గతంలో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది.
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ఓ యువకుడు ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూ.7.12 లక్షలు మోసం చేశాడు. ఆ తర్వాత ఇంజనీర్ ఫిర్యాదు మేరకు సైబర్ స్టేషన్ పోలీసులు పూణెలోని ఓ పాష్ కాలనీలో అద్దెకు ఉంటున్న లలిత్ శర్మ(24)ను అరెస్టు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ముండ్కా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాలు. అత్యాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు బ్లాక్మెయిలింగ్ కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు సల్మాన్. అతని వయస్సు 22 సంవత్సరాలు. ఈ అత్యాచార ఘటన జూన్ 29న చోటు చేసుకుంది.