మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు.
సుచిత్రా కృష్ణమూర్తి, శేఖర్ కపూర్ అనే వ్యక్తిని 1997లో వివాహం చేసుకున్నారు. 2006లో విడాకులు తీసుకున్నారు. ఈయన నటుడు, చిత్రనిర్మాత ఒక కుమార్తె కావేరీ కపూర్ను పంచుకున్నారు, ఆమె గాయని మరియు త్వరలో హిందీ చిత్రాలలో తన నటనను ప్రారంభించనుంది. కావేరి తన తల్లితో కలిసి ఉంటోంది. ఒక కొత్త ఇంటర్వ్యూలో, సుచిత్ర సింగిల్ పేరెంట్గా, తన కుమార్తెతో అస్సలు కఠినంగా ఉండదని మరియు తన స్వంత తల్లిదండ్రులు ఎలా ఉండేవారో దానికి ‘విరుద్ధం’ అని చెప్పారు.…
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది.
విస్తారా విమానంలో ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇతర ప్రయాణీకుడు తన కుమార్తెను వేధించాడని ప్రయాణీకుడు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి.
Great Father: నాన్న అందరికీ తానో ఓ ఎమోషన్.. తాను ఎన్ని కష్టాలు పడినా తన పిల్లలు సుఖంగా ఉండాలనుకునే వ్యక్తి. తను బతికంత కాలం పిల్లలకు ఓ ఆపద రాకుండా కాపాడే రక్షణ కవచం.
ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూమార్తె. ఆమె ప్రస్తుతం లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తోంది. తను మహిళగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పురుషుడిలాగనే జీవించింది. అయితే ఇపుడు శారీరకంగా కూడా పురుషుడిగా మారాలని కోరుకుంటోంది.
కొడుకు వారసుడు అవుతాడు.. అందుకే అంతిమ సంస్కారాలను కూడా కొడుకే చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొడుకులుంటే కొడుకే చేస్తాడు.. లేనివారి పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించలేదు.. అలాంటివి కూతుర్లు చెయ్యరు అని కొందరు అంటున్నారు.. వాటన్నిటిని పక్కన పెట్టి ఓ కూతురు తన తండ్రికి అంతిమసంస్కారాలను జరిపించింది.. ప్రతి దానిని దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఆమెకు గ్రామస్తులు కూడా అండగా నిలిచారు.. ఈ ఘటన…