Rape And Kidnap: మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేసిన తాంత్రికుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది. మరోవైపు తాంత్రికుడి బంధువులు ఆ మహిళను పంపించాలని చూడగా.. పురుగుల మందు తాగింది.
Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా
Also Read
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్రాజ్లోని పూరముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ బిహ్రా నివాసి అయిన మహిళ భర్త మదన్కు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధిని నయం చేసేందుకు ఆ తాంత్రికుడు దగ్గరికి తీసుకురాగా.. ఆ మహిళపై కన్ను పడింది. దీంతో తాంత్రికుడు మొదట మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.., ఆ తర్వాత ఆమె కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. ఈ విషయమై సదరు మహిళ తాంత్రికుపై పిప్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నిందితుడు తాంత్రిక్ ఇంటి బయట మహిళ ధర్నాకు దిగిందని తెలిపారు. ఆ మహిళా తన కూతురిని వదిలేయాలని ఫోన్ లో కోరగా.. ఈ విషయమై తాంత్రికుడితో గొడవ పడ్డాడు. దీని తర్వాత నిందితుడి బంధువులు ఆమెను అక్కడనుంచి పంపించడానికి ప్రయత్నించారు. మరోవైపు బాధితురాలు తన బిడ్డను తనకు అప్పగించాలని.. లేదంటే విషం తాగుతానంటూ బెదిరించి విషం తాగింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పిప్రి పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆ తాంత్రికుడు మహిళ యొక్క 15 ఏళ్ల కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడి బారి నుంచి కూతురిని విడిపించేందుకు ఆ మహిళ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులు తాంత్రిక్ రాజు, అతని ముగ్గురు సోదరులు విజయ్, అమర్, సురేంద్రలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- Daughter
- kidnap
- national news
- rape
- Woman
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!