తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్ కోసం ఎన్నెన్నో కలలు కంటారు.. ఎలాంటి చదువులు చదవాలి.. ఏం ఉద్యోగాలు చెయ్యాలి దగ్గర నుంచి ఎలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి.. ఎలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి అని పుట్టినప్పటి నుంచి ఎన్నెన్నో కలలు కంటుంటారు.. అయితే ఈరోజుల్లో కులం అనే మాటలు తక్కువగా వినిపిస్తున్నాయి.. కానీ కొంతమంది మాత్రం తాము చెప్పినదాన్ని వినాలని తమ నచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.. ఒకవేళ వాళ్ల మాటలు వినకుండా పెళ్లి…
కాలం మారుతోంది.. అంతకుముందులా ఇప్పుడు యువత లేదు.. ప్రతిదాన్ని మనసుతో ఆలోచిస్తుంది . తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకొంటే తప్పులేనప్పుడు.. తండ్రి చనిపోతే తల్లి ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది యువత.. తల్లికి తోడుగా తనకిష్టమైన ప్రేమను వెతికి పెడుతున్నారు. తాజాగా ఒక కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా…
ప్రపంచం రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజితో దూసుకుపోతున్నా కొంతమందిలో మాత్రం మూర్ఖత్వం మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా ప్రేమ పెళ్లిలపై తల్లిదండ్రుల తీరు మాత్రం మారడంలేదు. కూతురు వేరే కులం వాయ్కటిని పెళ్లి చేసుకొందని, పరువు తీసిందని కన్నా కూతురినే చంపేస్తున్నారు లేదంటే ఆమెను కట్టుకున్నవాడిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి, కూతురు ఒక దళితుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. బేతుల్ జిల్లాలోని…