ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. అయితే సైబర్ మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో బ్యాంకులు టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు…
Auto Driver Rules: నగరాలు, పట్టణాలు లేదా ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో ఆటో లను ఉపయోగించడం సర్వసాధారణం. అయితే ఇలా ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటోడ్రైవర్లు వారి ఆటో లోపల వర్రీ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని కొటేషన్స్, పెయింటింగ్స్, ఫొటోస్ ను ఆటోలో ఉంచడం మామూలే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆటోలో ఉన్న ఫోటో సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇందులో ఓ ఆటో డ్రైవర్…
బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్టుండి నగదు మాయం అయితే ఎలా ఉంటుంది. తమ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు సడన్గా మాయం అయితే గుండె ఆగినంత పని అవుతుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేశారా? లేదంటే ఇంకెవరైనా దోచుకున్నారా? అన్న భయంతో తీవ్ర ఆందోళన చెందుతాం.
మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
Swiggy- Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా బిగ్ షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు తెలిపింది.
రిలయన్స్ జియో కస్టమర్లకు ఇది పెద్ద షాకింగ్ వార్త. జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ.…
గత కొద్దీ రోజులుగా పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
మనం ఏదైనా కారును కొననుగోలు చేసిన తర్వాత దాన్ని డెలివరీ చేస్తున్నప్పుడు.. డీలర్షిప్లు పెద్ద నకిలీ కీతో వినియోగదారలకు ఫొటోలు దిగేందుకు ఇస్తుంటారు ఎందుకో తెలుసా.. కొంత మంది వ్యక్తులు కొత్త కారు కొన్నప్పుడు, వారు కారు ముందు నిలబడి పెద్ద కీ పట్టుకుని దిగిన ఫోటోలను తీసుకుని..వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది.
Credit Card Update: నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వాడకం చాలా ఎక్కువైంది. క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి, వ్యక్తులు పరిమితిలోపు చెల్లింపులు చేసే సదుపాయాన్ని పొందుతారు. తర్వాత ఈ చెల్లింపును క్రెడిట్ కార్డ్ బిల్లుగా చెల్లించవచ్చు.