జోర్డాన్లోని ఒక రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా నిద్రపోవడానికి సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో అక్కడి ఫేమస్ డిష్ తిన్నవారు కచ్చితంగా పడుకుని తీరాలని ఆ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. అయితే, కడుపునిండా తిన్నాక ఎవ్వరికైనా కాసేపు పడుకోవడం కామన్. తిన్న తర్వాత కొద్దిసేపు కునుకు తీస్తే మనసుకి, శరీరానికి చాలా రిలీఫ్ దొరుకుతుంది.
ప్రముఖ ఓలా క్యాబ్స్ కంపెనీ మరో సరికొత్త ప్రీమియం సర్వీస్.. ప్రైమ్ ప్లస్ అనే పేరుతో ప్రారంభించింది. ఈ సర్వీసుతో ఎలాంటి క్యాన్సిలేషన్ రద్దు లేదా కార్యకలాపాల సమస్యలు లేకుండా వస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఈ కొత్త ప్లాన్ ను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బెంగుళూరులో ఎంపిక చేసిన యూజర్లకు ఈ సర్వీసు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. తర్వలో ఇతర నగరాలకు విస్తరిస్తుందని ఆయన తెలిపారు.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద వార్త చెప్పింది. మీ ఖాతా కూడా హెచ్డిఎఫ్సిలో ఉన్నట్లయితే మీరు ఈ వార్తలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీన తేదీ తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1 జూలై 2023 నుండి అమలులోకి వస్తుంది.
దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ కంపెనీ అభిప్రాయపడుతోంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం ‘స్టే నౌ, పే లేటర్’ పేరుతో ప్రచారం చేస్తుంది. ఈ ఫీచర్ తరచూ దూర ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు.. తక్షణ కాలంలో కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల్ సీఓఓ అభినవ్ సిన్హా వెల్లడించారు.
జియో వినియోగదారులకు శుభవార్త అందించింది ఆ సంస్థ. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల జియో ట్రూ 5జీ సేవలు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది.
Charges on UPI payments: ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ల మయం.. వీధిలో ఉండే టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు.. కిల్లీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, భారత్ పే.. ఇలా రకరకాల యూపీఐ యాప్స్ నుంచే పేమెంట్లు చేస్తున్నారు. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్తో పనిలేదు అన్నట్టుగా అంతా వాటిపై ఆధారపడిపోయారు. అయితే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్స్పై అదనపు…
సోషల్ మీడియాలో ఎంట్రీతో.. రియల్ ఏది..? వైరల్ ఏది..? అనేది తెలుసుకోవడమే కష్టంగా మారిపోయింది.. దానికితోడు.. సైబర్ నేరగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అన్నట్టుగా.. అన్ని బ్యాంకుల పేర్లతో ఫేక్ మెసేజ్లు పంపుతూ.. ఓ లింక్ ఇవ్వడం.. అది క్లిక్ చేస్తూ.. సదరు వినియోగదారుడికి సంబంధించిన సమాచారం మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోవడం జరుగుతూనే ఉన్నాయి.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో కూడా ఇప్పటికే రకరకాల…
30 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్ అయినట్టు వస్తున్నవార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి… వొడాఫోన్ ఐడియా.. తన బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్లో లోపాన్ని గుర్తించింది, అయినప్పటికీ ఆ సమస్యను వెంటనే పరిష్కరించామని ప్రకటించింది.. అయితే, 20 మిలియన్ల వొడాఫోన్ ఐడియా పోస్ట్పెయిడ్ వినియోగదారుల డేటా లీక్ అయిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. వీఐ యొక్క బిల్లింగ్ సిస్టమ్లో బగ్ స్పష్టంగా ఉంది.. సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ అయిన ‘సైబర్…
రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తే ఫైన్ వేస్తారు. అయితే, అమెరికాలో పార్కింగ్ కోసం పెద్ద పెద్ద ప్రదేశాలు ఉంటాయి. కారును ఎక్కడ నిలపాలో అక్కడే పార్కింగ్ చేయాలి. కానీ, కొందరు మాత్రం సూచించిన ప్రదేశాల్లో కంటే ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది దీని గురించి పట్టించుకోరు. ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎవరూ పట్టించుకోరు. కొందరు మాత్రం రాంగ్ పార్కింగ్ చేసిన వారికి బుద్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. Read: డిజిటల్ మానియా:…