ఈరోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు.. ఉద్యోగాలు చెయ్యడం వల్ల మంచి సంపాదన లేకపోవడంతో ఎక్కువ మంధి యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈరోజుల్లో మార్కెట్ లో బ్లూ బెర్రీస్ పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది ఈ వ్యవసాయాన్ని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈరోజు మనం ఈ పండ్ల సాగు ఎలా చేస్తే మంచి లాభలున్నాయని నిపుణుళు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఒకప్పుడు ఒకలా ఉండే వ్యవసాయంలో…
మన దేశంలో ఎక్కువగా పండించే కూరగాయల పంటలలో సోయా కూడా ఒకటి.. మార్కెట్ లో వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు..వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. వీటిలో పోషకాలు ఎక్కువే.. ఈ పంటకు తెగుళ్ల బెడద కూడా ఎక్కువే.. రైతులకు పెద్ద తల నొప్పిగా మారింది.. అయితే ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు. ఈ తెగులు ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఫంగస్ పంట మొక్కల అవశేషాలలో, భూమిలో…
కూరగాయాలలో మునగకు ప్రత్యేక స్థానం ఉంది.. ఎప్పటికి వీటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. మునగ కాయతో మాత్రమే కాదు.. ఆకులు, గింజలు, బెరడు, వేర్ల వంటి అన్ని భాగాలు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి.. సాధారణంగా ఇది ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే పూత రాలిపోతుంది. మంచు, చలిని అంతగా తట్టుకోలేదు. అధిక సేంద్రియ పదార్థం కలిగిన…
సువాసనలు వెదజల్లే మాచి పత్రి పూలలో వేసి దండలు కడతారు.. పూల వాసనతో ఈ వాసన కలిసి చాలా బాగుంటుంది.. రైతులు పూవ్వుల తోటలు పెంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. రైతులు ఈ పువ్వుల తోట ద్వారా వ్యాపారులతో కాంట్రాక్టు పద్దతిలో వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పూవులని పండిస్తున్నారు.. ఇక పూలతో పాటు మాసుపత్రిని కూడా పండిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఎక్కువగా ఈ పంటలను పండిస్తున్నారు.. మసుపత్రిని ఎక్కువగా పువ్వుల దండలలో, ఇంటిలో…
వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేంది ఆ రుచి రాదు.. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు.. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది. కరివేపాకుకు ఉన్న డిమాండ్, పోషక విలువలు చూసి కొందరు రైతులు వీటిని ఎక్కువగా సాగు…
మామూలు తినే అరటి పండ్ల కన్నా ఎక్కువగా కూర అరటి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.. కూర అరటితోనే రైతులు మంచి దిగుబడులు పొందగలుగుతున్నారని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంచనాకు మించిన దిగుబడి, ఆదాయం వస్తుండటంతో ఈ సాగు ఉత్తమం అని సూచిస్తున్నారు… కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని పండిస్తారు.. ఈ పంట గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంట సాగుకు రూ.50 వేలకు మించని పెట్టుబడి. ప్రతీ ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు…
రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటల కంటే పూల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. కొందరు బంతిపూల సాగు చేస్తుండగా.. మరికొందరు గులాబీ, చంపా, మల్లె, పొద్దుతిరుగుడు పూల సాగు చేస్తున్నారు.
రసాయనిక ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయని చాలా మంది రైతులు భావిస్తున్నా ఆ పరిస్థితి లేదు. రైతు సోదరులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం ఆవు పేడ, వర్మీకంపోస్టును ఎరువుగా ఉపయోగించాలి. ఇప్పుడిప్పుడే రైతాంగం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసే పండ్లు మరియు కూరగాయల ధర కూడా చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది.
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో అరటి కూడా ఒకటి.. అరటిలో మూడు రకాలు ఉన్నాయి.. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చని అరటిపండ్లను ఎక్కువగా పండిస్తున్నారు.. అయితే ఎర్రని అరటి పండ్లను కూడా మన నెలల్లో పండించవచ్చునని అంటున్నారు..ఆ పండ్ల సాగుకు అనువైన నెలలు… సాగు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి రుచిగా ఉండటంతో వీటి కొనుగోలుకు కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. రెడ్ బనానా సీడ్ ప్రస్తుతం స్థానిక నర్సరీలతో పాటు కోయంబత్తూర్, బెంగళూరులో అందుబాటులో…