ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత…
ఈ మధ్య కాలంలో నల్ల పసుపు గురించి ఎక్కువగా వింటున్నాము.. నల్ల పసుపు మొక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ వంటి మందుల తయారీతో పాటు ఇతర మందులలో కూడా నల్ల పసుపును వినియోగిస్తుండటంతో దేశ, విదేశాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇది ఔషధాల కోసం మరియు సౌందర్య సాధనాల తయారీ కోసం విస్తృతంగా సాగు చేయబడుతుంది. అందుకే వీటికి పారిన్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. మరి ఈ పంట గురించి వివరంగా తెలుసుకుందాం..…
ఉలవలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఉలవ చారు, పప్పు, సలాడ్ లు చేసుకొని తింటారు.. వీటికి మార్కెట్ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు కూడా ఉలవ పంటను సాగు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న,…
కంది పంటను వాణిజ్య పంటగా పండిస్తారు.. మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా పండిస్తున్నారు.. తెలంగాణాలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది.. పంటను ఒకటి మాత్రమే కాదు.. కొన్ని పంటలల్లో అంతర పంటగా వేసుకోవచ్చు.. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.. ఒక్క కందిని మాత్రమే వేసుకొనే వాళ్లు ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి చెట్ల పెంపకం కలకలం రేపుతుంది. తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్ కాలనీలో పోలీసులు భారీగా గంజాయి చెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ హైదర్ (64) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలోనే 31 గంజాయి చెట్లను పెంచుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దాంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. గంజాయి మొక్కల పెంపకంపై పోలీసులు ఆరా తీయగా.. వాటిని 48 సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్లు హైదర్ తెలిపారు.
సాధారణంగా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు ఓనర్లు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్యామిలీస్ కే ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెంట్ కు ఇచ్చేటప్పుడు కనీసం వారికి సంబంధించిన కొన్ని వివరాలు అయినా తెలుసుకుంటారు. వారి ఆధార్ కార్డ్ లాంటి ఐడీ ప్రూఫ్ లు తీసుకుంటారు. అయితే కొంత మంది ఓనర్లు ఇంటిని అద్దెకు ఇచ్చిన తరువాత వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు. నెలకు అద్దె కడుతున్నారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. అలాగే…
మన దేశంలో చెరకు వాణిజ్య పంటగా చెరుకును పండిస్తారు.. ఈ పంటను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తిలను చేస్తారు. ఈ పంట అధిక దిగుబడి తో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు…
అన్ని రకాల పూలల్లో గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది..మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కుగానే ఉంటుంది. దేశవాళీ, హైబ్రిడ్ బయట ప్రదేశాల్లో సాగు చేస్తుండగా ఇటివల వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో పాలిహౌస్ లో గులాబి సాగును చేపట్టారు రైతులు.. ఈ గులాబీ మొక్కలను ఒక్కసారి నాటితే మూడు సంవత్సరాలు దిగుబడిని పొందవచ్చు.. అందుకే రైతులు వీటిని నాటుతూ అధిక లాభాలను పొందుతూన్నారు.. అంతేకాకుండా వివిధ ఉత్పత్తుల తయారీలో ఈ పువ్వులను వాడుతారు. అందుకే మార్కెట్లో గులాభి పువ్వుల…
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయాలలో పొట్లకాయ కూడా ఒకటి.. పొట్లకాయ చూడడానికి పాము లాగా కనిపించినప్పటికీ చాలా రుచికరంగా ఉంటుంది.. దాంతో పొట్లకాయకు మార్కెట్ వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.పొట్లకాయ సాగులో అధిక దిగుబడి కోసం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పొట్లకాయ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా…
డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు గని ఈ మధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. మార్కెట్ లో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరగడంతో ఎక్కువ మంది రైతులు వీటిని పండించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా సాగు లోకి వస్తోంది..అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే రెండు సంవత్సరాల లోనే పంట…