Home
Crime News
Crime News News
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్… -
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సెవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తెను మోసగాడితో పెళ్లి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు నకిలీ గుర్తింపు, పేర్లతో చాలా మంది మహిళల్ని మోసం చేశాడని ఆరోపించాడు. దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని అన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుజ్ త్రివేది, అతడి కుమారుడు ప్రకర్ త్రివేదిలను అరెస్ట్ చేశారు. తన… -
BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
BE ALERT: పిల్లనిచ్చిన అత్తను చంపేశాడు.. ఆ తర్వాత డెడ్బాడీ దాచేశాడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తగలబెట్టేశాడు. మళ్లీ ఏం తెలియనట్టు నటించాడు. కానీ అనుమానంతో కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఎవరా కిల్లర్ అల్లుడు? అత్తను హత్య చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు వెదుళ్ల వెంకట నరసమ్మ. ఖమ్మం… -
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని హవనూర్ లేఅవుట్లో ఓ ఇంటి బాత్రూమ్లో 50 ఏళ్ల మహిళ అస్థిపంజరం కనిపించింది. ఆమె దాదాపు ఏడాదిన్నర క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
Kakinada: కాకినాడ లో ఫీజు కోసం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలయ్యాడు. మనస్దాపంతో ఇంట్లో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాధపురంకి చెందిన పైలా అరవింద్ ఇంటర్ ఎంపిసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్ 30 వేలు చెల్లించలేదని అరవింద్ తండ్రిని పిలిపించి అవమానించింది యాజమాన్యం. ఫీజులు కట్టలేనప్పుడు చదువులు ఎందుకని చులకనగా మాట్లాదినట్లు సమాచారం. అంతేకాకుండా తండ్రిని… -
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
Tirupati: డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా వివాదంగా మారి బెదిరింపుల వరకు వెళ్లిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. పెళ్లికి ముందే ఆస్తులు, నగదు కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నిశ్చితార్థం రద్దు చేసుకున్న యువకుడిని.. కేసు ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు తెలిసింది. తిరుపతికి చెందిన సైంటిస్ట్ వంశీకి హైదరాబాద్కు చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న నమ్రతతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే… -
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
Mahabubabad: పూర్వకాలంలో సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే పోరాడి, తన పాతివ్రత్య మహిమతో, చాతుర్యంతో భర్త ప్రాణాలను దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ పవిత్రమైన దాంపత్య బంధానికి అర్థం లేకుండా పోతోంది. భార్యాభర్తల బంధంలో విశ్వాసానికి బదులు వంచన, ప్రేమకు బదులు స్వార్థం రాజ్యమేలుతున్నాయి. సతీ సావిత్రి కథకు పూర్తి విరుద్ధంగా, కట్టుకున్న భర్త ప్రాణాలను కాపాడాల్సింది పోయి, ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చడానికి… -
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
Child Murder : హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో అత్యంత శోకతప్తమైన, దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే కాలయముడిగా మారి, మద్యం మత్తులో తొమ్మిది నెలల పసికందును నీటిలో ముంచి ప్రాణాలు తీసింది. బైరామల్గూడ చెరువు వేదికగా జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. మద్యానికి బానిసై.. ప్రాణం తీసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్ ప్రాంతానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళకు తొమ్మిది… -
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
Uttar Pradesh Crime: భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు ఎంత దూరం వెళ్లగలవో చెప్పే ఘటన ఉత్తరప్రదేశ్లోని పిలీభిత్ జిల్లాలో కలకలం రేపింది. రెండు దశాబ్దాల వైవాహిక జీవితం, ఇద్దరు పిల్లలు, బయటకు సాధారణ కుటుంబంలా కనిపించిన ఈ ఇంటి కథ ఒక్క రాత్రిలోనే విషాదాంతంగా మారింది. ప్రేమ, అనుమానం, కుటుంబ కలహాలు చివరికి హత్యకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు. భర్తను నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను పోలీసులు… -
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
పుట్టి నాలుగు రోజులు కూడా కాలేదు.. తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు అప్పుడే ధర కట్టారు. ఆ చిన్నారిని రూ.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో మొత్తం ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. నిందితులను అదుపులోకి తీసుకుని పసికందును రక్షించారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్లో కలకలం రేపింది. హైదరాబాద్ శివారులోని బాలాపూర్లో పసికందు విక్రయం సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. నాలుగు రోజుల పసికందును విక్రయిస్తుండగా…
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!