Home
Crime News
Crime News News
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
బీహార్లో జెహానాబాద్లో దారుణ సంఘటన జరిగింది. భోజనం ఆలస్యంగా పెట్టిందనే కోపంతో వదిన గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. హత్య తర్వాత ఆమె తలను నరికి ఇంటికి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలు నింపింది. మృతురాలిని ఇమాద్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అంశు దేవిగా గుర్తించారు. ఆమె భర్త ధర్మంద్ర కుమార్. ఈ సంఘటన పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు కునాల్ కుమార్ డ్రగ్స్కు బానిసగా… -
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది.. తను ప్రేమించిన వ్యక్తి.. పెళ్లికి నో చెప్పడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. మనస్థాపంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. విషాదకరమైన ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగింది. ఐతే సహచర ఉద్యోగికి వీడియో కాల్ చేసి మరీ బలవన్మరణం చెందడం కలకలం రేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో తండి పీతాంబర్ కుటుంబతో సహా నివాసం ఉంటున్నాడు. నిజానికి అతడి స్వస్థలం ఒడిశా. పీతాంబర్ ఒడిశాకు చెందిన విశ్రాంత… -
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను లక్ష్యంగా చేసుకుని, అక్రమాలకు పాల్పడుతున్న ఒక నకిలీ ధ్రువీకరణ పత్రాల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి పలు నకిలీ రబ్బరు స్టాంప్స్, కంప్యూటర్ పరికరాలు, కీలకమైన డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసం ఎలా బయటపడింది..? నిందితులు ప్రభుత్వ… -
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
Karnataka: కట్టుకున్నవాడే కసాయిగా మారాడు. వివాహేతర సంబంధం ఉందని అనుమానించి భర్త, భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె చనిపోతున్న చివరి క్షణాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్లో జరిగింది. మృతురాలని భాగ్యశ్రీ జిగలూర్గా గుర్తించారు. ఆమె భర్త ప్రవీణ్ జిగలూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని గలగలి గ్రామంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై కర్రతో దాడి చేసి,… -
Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ భోలాను పోలీసులు ఎన్కౌంటర్ చేసి, అరెస్ట్ చేశారు. భారతికూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్ఫా అడవుల్లో నిందితుడు దాక్కున్నాడనే సమాచారంతో యూపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల… -
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
రోజులు మారాయి.. ఆస్తి కోసం సొంత బంధాలు.. బంధుత్వాలు కూడా వదిలేసుకుంటున్న రోజులు వచ్చేశాయి. ఇంకా చెప్పాలంటే మనోడై పగోడవుతున్నాడు. డబ్బు, ఆస్తులు ఉంటే చాలు.. బంధాలు అవసరం లేదని చాలా మంది అనుకుంటున్నారు. ఒక్కోసారి డబ్బు, ఆస్తుల కోసం అత్యంత దారుణంగా హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మెట్పల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం అన్న కుటుంబానికే ఓ వ్యక్తి స్పాట్ పెట్టాడు. కానీ అదృష్టవశాత్తూ.. వారికి భూమ్మీద నూకలు… -
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
విజయవాడలో నమోదైన కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని అంశాలపై ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో తమపై ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. దర్యాప్తు సమయంలో తన వాంగ్మూలాన్ని, వాదనలను పూర్తిగా పక్కనపెట్టి వాస్తవాలను వక్రీకరించారని, కొన్ని మీడియా సంస్థలు… -
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
HYD YUVATHI SUICIDE: చిన్న తప్పుకు.. పెద్ద శిక్ష.. అది కూడా తనకు తానే వేసుకుంది. కాలేజీలో జరిగిన అవమానాలు.. కించపరిచే మాటలు.. ఇవన్నీ పంటి కింద బిగబట్టిన యువతి.. ఒక్కసారిగా బరస్ట్ అయింది. మానసిక ఒత్తిడికి తలొగ్గి.. అడుగడుగునా అవమానించేవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో బతకలేనంటూ తన దారి తాను చూసుకుంది. ఇప్పుడా విద్యార్థిని తనకు జరిగిన అవమానాలు వివరిస్తూ రాసిన సూసైడ్ లెటర్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ మణికొండలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ… -
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
Criminal Lawyer: దొరికితే దొంగ దొరక్కపోతే దొర.. కానీ దొరికినా సరే దొరలా బయట తిరగలనుకున్నాడు. ఇందుకు నల్లకోటు ముసుగులో స్మగ్లర్గా మారాడు. ఎక్కడ దొరికితే దొంగగా ముద్ర వేసి జైలుకి తరలిస్తారో అనీ ఏకంగా క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చట్టంలో లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని స్మగ్లర్గా మారాడు. ఇంతకీ ఈ 420 వకీల్ సాబ్ చేసే దందా ఏంటో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. గంజాయి… -
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
Uttar Pradesh: ‘‘నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు’’ అని ఒక వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూర్యోదయ కాలనీకి చెందిన బాధితుడు ఒక డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. 2025 జూన్ 22న అతను మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే, కొద్దికాలానికే వీరి కుటుంబంలో విభేదాలు…
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!