కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు.
Crime News: ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఇద్దరు చిన్నారులకు తండ్రి లేకుండా చేసింది.. ఒక కుటుంబానికి పెద్దను దూరం చేసింది.
Cuttack crime news : ఒడిశాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు బైక్కి కట్టేసి 3 కి.మీల దూరం ఈడ్చుకెళ్లారు. తీసుకున్న రూ. 1500 అప్పును సమాయానికి చెల్లించలేదన్న కారణంగా ఇలా చేశారు.
ఇల్లాలని పుట్టింట్లో వదిలి ప్రియురాలితో టూర్లు వేయడంతో పాటు పైగా ఆ ఫోటోలను తన భార్యకు పంపించాడు. ఆ ఫొటోలు చూసిన ఆ ఇల్లాలు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది.
ట్యూషన్ కోసమని ఇంటి నుంచి బయలుదేరిన పదేళ్ల బాలిక ఓ భవనంలోని నీటి సంపులో విగతజీవిగా కనిపించింది. ఈ అనుమానాస్పద ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని మలవల్లి పట్టణంలో చోటుచేసుకుంది.
చైనా సైబర్ నేరగాళ్లు ఓ కొత్త ఎత్తుగడ వేశారు. పెట్టుబడులు, లాభం పేరుతో పేరుతో భారీ మోసానికి తెగబడుతున్నారు. ఆకర్షణీయమైన యాప్స్తో ముగ్గులోకి ప్రజలను ముగ్గులోకి దింపుతూ వందల కోట్లు కొల్లగొట్టి చైనాకు తరలిస్తున్నారు.