Pastor Cheating: స్వస్థత పేరుతో పాస్టర్ పాడుపని.. మైనర్ బాలికను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pastor Cheating: ప్రజలకు దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కొంతమంది తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది దేవుడు పేరు చెప్పుకొని పాడుపనులు చేస్తున్నారు. తాజాగా ఒక పాస్టర్ దేవుడు పేరుచెప్పి ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసిన ఘటన కృష్ణాజిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ళ నాగేశ్వర్ అనే వ్యక్తి నూజివీడు చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య క్యాన్సర్ తో మృతి చెందింది. ఈ నేపథ్యంలో అతడి కన్ను చర్చ్ కు వచ్చిన మైనర్ బాలికపై పడింది.
కొన్నిరోజుల క్రితం ఒక మైనర్ బాలిక ఆరోగ్యం బాలేదని పాస్టర్ వద్దకు వచ్చింది. ఆమెకు స్వస్థత చేకురుస్తానని మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ప్రేమలో దించాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో ఆమెను వారి అమ్మ వారి ఇంటికి పంపించగా మూడురోజుల క్రితం బాలికను అక్కడినుంచి తీసుకువెళ్లిపోయాడు. ఇక బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. బాలికను ఇంట్లో అప్పగించి పాస్టర్ ను జైలకు తరలించారు.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!