Blast : క్వారీలో బ్లాస్టింగ్ ఇద్దరు మృతి.. రాళ్ళ గుట్టల్లో ఇరుక్కున్న మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రౌతులపూడి మండలం పైడిపాల క్వారీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. రాళ్లను పేల్చేందుదు క్వారీ నిర్వాహకులు పేలుడు పదార్థాలు అమర్చారు. అయితే.. అది తెలియని ఇద్దరు అటుగా వెళ్తుండగా బ్లాస్ట్ కావడంతో వారిపై పడ్డ రాళ్లు పడ్డాయి. రిగ్ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళ గుట్టల్లో ఆ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఇరుక్కున్నాయి. అయితే.. సర్వే నెంబర్ 15లో జరిగిన ప్రమాదం జరిగింది. అనుమతులు లేకుండా క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులు భార్యాభర్తలుగా గుర్తించి అధికారులు మృతదేహాల కోసం క్రేన్ తో రాళ్ళు తొలగిస్తున్నారు.
Also Read :AAP: జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ..
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
అగ్నిప్రమాదం.. దివ్యాంగురాలు మృతి..
విశాకపట్నంలోని సీతమ్మధార బిలాల కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్రిప్రమాదంలో దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయ్యప్ప స్వామి పూజ అనంతరం దీపం కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వృద్దురాలి(90)తో పాటు దివ్యాంగులైన యువతి(19), బాలుడు(15) ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ.. అప్పటికే దివ్యాంగురాలైన యువతి మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీఎచ్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..