Serial Killer : ఒకప్పుడు గోవాలో సీరియల్ దుప్తా కిల్లర్ అంటే మహిళల్లో విపరీతమైన భయం ఉండేది. గోవా రాష్ట్రానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసేవాడు.
Madhya Pradesh: నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 2018లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
మన దేశం సంసృతికి, సాంప్రదాయలకు పుట్టినిల్లు.. అయితే మహిళల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా వారిపై జరుగుతున్న ఆగాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కడ తగ్గలేదు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో? లేదో? అనే భయం ప్రతి ఆడ తల్లిదండ్రుల్లో నెలకొంది… కొందరు ఆడ పిల్లలను కనాలి అంటే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా ఓ విషాద ఘటన వెలుగు చూసింది.. ఓ బాలికను…