ఎవరిని నమ్మకూడదు ఇది పెద్దల చెప్పే మాట. గుడ్డిగా నమ్మి ఎదుటివారికి చేతికి తాళాలు అప్పగించామో మనం ఇంట్లో వున్న సొత్తును మరిచిపోవాల్సిందే.. వందలో ఒకరు మాత్రమే నీతి నిజాయితీగా ఉంటారు. వందకు వందశాతం డబ్బును చూస్తే ఆగలేరు. నమ్మకాన్ని పక్కనపెట్టి అందికాటికి దోచుకుని అక్కడి నుంచి జారుకుంటారు. ఓ యజమానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఇంట్లో నమ్మకంగా ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓవ్యక్తిని నమ్మి ఇంటినే అప్పగించేశాడు. ఇదే అలుసుగా భావించిన ఆ వ్యక్తి ఐదేళ్లుగా…
Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. ఓ టెక్ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్లు హత్యకు గురయ్యారు. మంగళవారం బెంగళూర్ లో జరిగి ఈ జంట హత్యలు కలకలం రేపాయి.
ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యల చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్లోని ఛప్రాలో జరిగింది. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో 45 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, మాజీ భార్య కత్తితో పొడిచి చంపారు.
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద సంఘటన స్థలాన్ని కలెక్టర్ ఏయస్ దినేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి...
ఏపీలో బస్సు ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి.. గత రెండు నెలలుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. బస్సులు ఢీ కొట్టుకోవడం, బోల్తా పడటం, ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఎన్నో ఘటనలు లెక్క లేనన్ని వెలుగు చూడటంతో జనాలు బస్సుల్లో ప్రయాణం చెయ్యాలంటేనే భయంతో వణికి పోతున్నారు.. రాత్రి పూట ప్రయాణాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో జనాలు దూర ప్రయాణాలు బస్సుల్లో చెయ్యాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో…