Kerala: దారుణం.. 8 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా సవతి తండ్రి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా.. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో గత రెండేళ్లుగా 8 ఏళ్ల బాలికపై నిరంతర అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. బాలికపై ఆమె సవతి తండ్రి, అతని సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 32, 30 ఏళ్ల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ఉత్తర కేరళలోని ఒక జిల్లాలో 8 ఏళ్ల బాలికపై ఆమె సవతి తండ్రి, అతని సోదరుడు గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గురువారం పోలీసులు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం నాడు 32, 30 ఏళ్ల నిందితులను అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన చిత్తరికల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. చిన్నారితో ఆ వ్యక్తి ప్రవర్తనను ఓ మహిళ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దీని వెనుక గల కారణాలపై మహిళ బాలికను విచారించింది. ఈ భయంకరమైన సంఘటన గురించి తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడే ముందు మద్యం తాగించిన కేసు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!