Crime News: ప్రస్తుతం ఉన్న యువతకు జీవితం విలువ తెలియడం లేదు. చిన్నదానికి, పెద్దదానికి ఆత్మహత్యే సరైన పరిష్కారమంటూ చావుతో చెలగాటలాడుతున్నారు. ఫోన్ పోయిందని, అమ్మానాన్న కొట్టారని, ఫెయిల్ అయ్యామని, ప్రియురాలు వదిలేసిందని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందరిలా చేయి, గొంతు కోసుకుంటే చనిపోను అనుకున్నాడో ఏమో.. ఏకంగా పురుషాంగాన్ని కోసుకొని మృతి చెందాడు.
పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది.
ఏపీలో రోజూ రోజుకు క్రైం రేటు పెరిగిపోతుంది.. ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తూన్న దుర్మార్గులకు భయం లేదని తెలుస్తుంది.. పోలీసులు నేరస్తుల పై కఠినంగా వ్యవహారిస్తున్న ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఏపీలో మరో దారుణం జరిగింది.. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు నలుగురు పై యాసిడ్ దాడి జరిగింది.. ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది.. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విజయవాడలోని ఆసుపత్రికి…
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. అభంశుభం తెలియన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులంతా మైనర్లే. నిందితులు 10 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నవారే. చిన్నవయస్సులోనే ఇలాంటి అఘయిత్యానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా లైంగిక దాడులు తగ్గడం లేదు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని చూడకుండా లైంగిక దాడి చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగు…
మెక్సికోలో దారుణం జరిగింది. అల్వారో అనే వ్యక్తి తన భార్యను చంపిన తర్వాత ఆమె మెదడును టాకోస్ అనే మెక్సికో ఆహారంతో కలిపి తిన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయబడ్డాడు. 38 ఏళ్ల అతడిని జులై 2న ప్యూబ్లోలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసినట్లు ది మిర్రర్ నివేదించింది.