మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణం జరిగింది. సుగంధ ద్రవ్యం(Perfume) చల్లుకుని బయటికి వెళుతున్న భార్యతో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపాడు.
ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. అయిన దొంగలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్లైన్లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. యూట్యూబ్ లో వీడియోను లైక్ షేర్ చెయ్యమన్నారు.. తీరా అకౌంట్ ను…
Tomato: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది.
తాను ప్రేమిస్తున్న యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న నెపంతో సదరు యువకుడిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ కొత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.