Urination Case: కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని సిద్ధిలో దళితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తాజాగా మరోసారి అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.
దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు.
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి అత్తింటికి వెళ్ళిన ఓ భర్తను తన భార్య పక్కా ప్లాన్ తో అతి దారుణంగా చంపాలనుకుంది.. మాట్లాడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.. ఈ దారుణ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు…