Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cricket

Cricket News

    • టీ20 ప్రపంచకప్: రెండో వార్మప్ మ్యాచ్‌కు హిట్ మ్యాన్ రెడీ
      #క్రీడలు

      టీ20 ప్రపంచకప్: రెండో వార్మప్ మ్యాచ్‌కు హిట్ మ్యాన్ రెడీ

      టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్‌ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా…
    • పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌:  ఇండియాను ఓడిస్తే…
      #Top Story

      పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌: ఇండియాను ఓడిస్తే…

      అక్టోబ‌ర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ పోటీలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జ‌ట్ల మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇరు దేశాల జ‌ట్లు ప్ర‌య‌త్నం చేస్తుంటాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా-పాక్‌లో 6సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్…
    • బాలీవుడ్‌లో మరో స్టార్‌ క్రికెటర్‌ బయోపిక్‌..
      #క్రీడలు

      బాలీవుడ్‌లో మరో స్టార్‌ క్రికెటర్‌ బయోపిక్‌..

      ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువరాజ్ సింగ్ నిజజీవితాన్ని ఆధారంగా ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సిద్ధమయైనట్లు తెలుస్తోంది. దీనిపై యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని సమాచారం. కరణ్‌ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతుందని బీటౌన్‌ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్‌ హీరోలను…
    • పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్‌
      #క్రీడలు

      పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్‌

      వచ్చే నెల తమ జట్ల పాక్‌ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు – ECB. అక్టోబర్‌ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్‌ కప్‌కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి…
    • పాక్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్
      #క్రీడలు

      పాక్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్

      న్యూజిలాండ్‌, పాక్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరగాల్సిన టూర్‌ పూర్తి గా రద్దైంది. ఇవాళ పాక్‌ లోని రావల్పిండి స్టేడియం లో మొదటి వన్డే.. ఇవాళ రద్దు అయింది. భద్రతా సమస్యల కారణంగా ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ రద్దు అయింది. అయితే.. మొదటి మ్యాచ్‌ రద్దు అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటి క్రితమే.. పాక్‌ టూర్‌ ను కూడా పూర్తి గా రద్దు చేసుకుంటున్నట్లు.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. భద్రతా సమస్యల…
    • గుడ్ న్యూస్ :  ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. !
      #క్రీడలు

      గుడ్ న్యూస్ : ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. !

      ఐపీఎల్‌ అభిమానులకు తీపికబురు అందింది. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌ లకు అభిమానులను అనుమతిస్తున్నట్లుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 2021 కు మధ్య లో బ్రేక్‌ పడిన సంగతి తెల్సిందే. అయతే.. ఈ సీజన్‌ లో మిగిలిన మ్యాచ్‌ లు ఈ నెల 19 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో… ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో…
    • రిటైర్‌మెంట్‌ ప్రకటించిన లసిత్ మలింగ..
      #క్రీడలు

      రిటైర్‌మెంట్‌ ప్రకటించిన లసిత్ మలింగ..

      క్రికెట్‌ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్‌ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్‌ జట్టు యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ… తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు. క్రికెట్‌ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు లసిత్‌ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్‌ మలింగ. తాను క్రికెట్‌ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని…
    • వెండితెరపై గంగూలీ బయోపిక్!
      #సినిమాలు

      వెండితెరపై గంగూలీ బయోపిక్!

      ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్‌ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా…
    • మహిళలకు తాలిబన్ల షాక్.. ఇక, ఆటలొద్దు..!
      #Top Story

      మహిళలకు తాలిబన్ల షాక్.. ఇక, ఆటలొద్దు..!

      ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్‌పోజింగ్‌ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌…
    • నాడు కపిల్‌..నేడు కోహ్లీ… ఇద్దరు మొనగాళ్లు..
      #విశ్లేషణ

      నాడు కపిల్‌..నేడు కోహ్లీ… ఇద్దరు మొనగాళ్లు..

      స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్‌. ఎప్పుడోగానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్‌ కూడా అలాంటిదే. స్వీట్‌ స్వీట్‌ విక్టరీ. ఇంగ్లండ్‌పై వరసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్‌ ఫ్యాన్స్‌ను పండగ చేసుకోమంది కోహ్లీసేన. నిజమే..అభిమానులకు.. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన విజయంఇది. ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను వరసగా రెండు టెస్టుల్లో ఓడించటం చరిత్రలో రెండు సార్లే జరిగింది. మొదటిసారి 1986లో .. కపిల్‌…
    ←1…192193194195196→

తాజావార్తలు

  • Aishwarya Arjun :విజయ్ పక్కన రష్మిక ప్లేస్‌లో నేనుండాల్సింది.. కానీ

  • Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

  • India vs New Zealand: ఫైనల్‌కు ముందు షాకింగ్ లెక్కలు.. టాస్ గెలిచిన టీమ్‌కే కప్పు?

  • Varalaxmi :అమ్మ, అక్క పాత్రలే ఇస్తారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కష్టాలపై వరలక్ష్మి, ప్రియమణి బోల్డ్ కామెంట్స్..!

  • India vs New Zealand: సెమీస్‌లో గెలిచిన ‘వ్యూహం’ ఫైనల్‌లోనూ రిపీట్.. గంభీర్ ప్లానింగ్ వర్కౌట్ అయితే ట్రోఫీ మనదే!

ట్రెండింగ్‌

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions