Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cricket

Cricket News

    • ఐపీఎల్ రెండో దశ సందడి షురూ !
      #క్రీడలు

      ఐపీఎల్ రెండో దశ సందడి షురూ !

      ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్‌ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌. ఆరు రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 21న, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 31న అక్కడికి…
    • గంగూలీతో కలిసి క్రికెట్ అడిన ఆ ఆటగాడు… ఇప్పుడు రోడ్డు పక్కన‌…
      #Top Story

      గంగూలీతో కలిసి క్రికెట్ అడిన ఆ ఆటగాడు… ఇప్పుడు రోడ్డు పక్కన‌…

      దేశంలో క్రికెట్ ఆట‌కు ఎంత‌టి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ప్ర‌తి గ‌ల్లీలో ఖాలీ దొరికితే పిల్ల‌లు క్రికెట్ ఆడుతుంటారు.  ఇక క్రికెట్‌ను సీరియ‌స్‌గా తీసుకొని ప్రొఫెష‌న‌ల్‌గా మారాలి అనుకున్న వారు అదే లోకంగా గ‌డుపుతారు.  అయితే, కొంత‌మందికి అదృష్టం క‌లిసి వ‌స్తుంది.  మ‌రికొంద‌రికి ఎంత ప్ర‌యత్నించినా క‌లిసిరాదు.  అసోంకు చెందిన ప్ర‌కాష్ భ‌గ‌త్ అనే ఆల్ రౌండ‌ర్ 2003లో గంగూలీతో క‌లిసి నేష‌న‌ల్ క్రికెట్ అకాడమీలో గంగూలీలో క‌లిసి క్రికెట్ ఆడాడు.  ప్ర‌కాష్ భ‌గ‌త్…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ : క్రికెట్ వల్లే మిగితా గేమ్స్ వెనకబడ్డాయా..?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ : క్రికెట్ వల్లే మిగితా గేమ్స్ వెనకబడ్డాయా..?

    • టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…
      #Top Story

      టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…

      కొలంబో వేదిక‌గా ఇండియా, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  అయితే, మ్యాచ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌స‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది.  20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 ప‌రుగుల అత్య‌ల్ప స్కోరు త‌రువాత ఇదే రెండో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం విశేషం.  36 ప‌రుగుల‌కు 5 వికెట్లు…
    • మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…
      #Top Story

      మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…

      ఇండియా శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్న‌ది.  టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది.  ఇప్ప‌టికే రెండు టీ 20 మ్యాచ్‌లు ముగిశాయి.  మొద‌టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్‌లో లంక విజ‌యం సాధించింది.  దీంతో సీరిస్ 1-1గా స‌మం అయింది.  ఈరోజు ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు టీ 20 విజేత‌గా నిలుస్తుంది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు రెండు జ‌ట్లు ఉద‌యం…
    • కొలంబో టీ 20: భార‌త టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం…శ్రీలంక‌ టార్గెట్ 133 ప‌రుగులు…
      #Top Story

      కొలంబో టీ 20: భార‌త టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం…శ్రీలంక‌ టార్గెట్ 133 ప‌రుగులు…

      శ్రీలంకలో భార‌త‌, లంక జ‌ట్ల మ‌ధ్య టీ20 మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి.  ఇప్ప‌టికే తొలి టీ20లో ఇండియా జ‌ట్టు విజ‌యం సాధించింది.  ఎలాగైనా రెండో మ్యాచ్‌లో విజ‌యం సాధించి స‌మం చేయాల‌ని లంక జ‌ట్టు చూస్తున్న‌ది.  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జ‌ట్టును క‌ట్ట‌డి చేయ‌డంలో లంక బౌల‌ర్లు స‌ఫ‌లం అయ్యారు.  క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు రాబ‌ట్టేందుకు భార‌త బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు ప‌డ్డారు.  ఇండియా టీమ్‌లో కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ 40 ప‌రుగులు చేయ‌గా, రుతురాజ్…
    • తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్‌ విక్టరీ
      #Top Story

      తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్‌ విక్టరీ

      కొలంబో తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీం ఇండియా ఘన విజయం సాధించింది. 36.4 ఓవర్లలోనే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని టీం ఇండియా అవలీలగా చేధించింది. ఇక ఇరు జట్ల స్కోర్ల వివరాల్లోకి వస్తే… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… శ్రీలంక జట్టు 262 పరుగులు చేసింది. 263 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌ కు దిగిన టీం ఇండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి..…
    • స్పీకర్‌ పోచారం గల్లీ క్రికెట్‌.. 3 బంతుల్లో 2 సిక్స్‌లు
      #Top Story

      స్పీకర్‌ పోచారం గల్లీ క్రికెట్‌.. 3 బంతుల్లో 2 సిక్స్‌లు

      తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు.. ఓ గల్లీలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్‌ అందుకుని సిక్స్‌లు బాదేశారు… పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్లున్న స్పీకర్ శ్రీనివాస్‌ రెడ్డికి.. మార్గం మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు కనిపించారు.. తన కాన్వాయ్‌ ఆపి.. పిల్లలను పలకరించిన స్పీకర్..…
    • ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీంలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌
      #క్రీడలు

      ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీంలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

      చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. అటు క్రికెటర్లను వదలడం లేదు ఈ కరోనా మహమ్మారి. read also : మంత్రి హరీష్ రావుపై ఈటల ఫైర్‌.. తాజాగా జూలై 8 నుంచి ప్రారంభమయ్యే వన్డే…
    • ఈ క్రికెటర్స్ అందరూ యాక్టర్సే! మీకు ఎంత మంది తెలుసు?
      #Top Story

      ఈ క్రికెటర్స్ అందరూ యాక్టర్సే! మీకు ఎంత మంది తెలుసు?

      2009లో విడుదలైన డేవిడ్ ధావన్, జాన్ అబ్రహాం సినిమా ‘హుక్ యా క్రూక్’లో ఎంఎస్ ధోనీ ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు! అయితే, సినిమా పెద్దగా ఆడకపోవటంతో ధోనీకి కూడా పెద్దగా పేరు రాలేదు…అప్పటి తరం ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా రెండు సినిమాల్లో నటించాడు. నసీరుద్దీన్ షా ‘మాలామాల్’, మరాఠీ చిత్రం ‘సావ్లీ ప్రేమాచీ’లో ఆయన అతిథి పాత్రల్లో అలరించాడు…2015లో విడుదలైన ఇండో ఆస్ట్రేలియన్ మూవీ ‘అన్ ఇండియన్’. ఈ సినిమాలో నటి తనిష్ఠా…
    ←1…193194195196→

తాజావార్తలు

  • Aishwarya Arjun :విజయ్ పక్కన రష్మిక ప్లేస్‌లో నేనుండాల్సింది.. కానీ

  • Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

  • India vs New Zealand: ఫైనల్‌కు ముందు షాకింగ్ లెక్కలు.. టాస్ గెలిచిన టీమ్‌కే కప్పు?

  • Varalaxmi :అమ్మ, అక్క పాత్రలే ఇస్తారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కష్టాలపై వరలక్ష్మి, ప్రియమణి బోల్డ్ కామెంట్స్..!

  • India vs New Zealand: సెమీస్‌లో గెలిచిన ‘వ్యూహం’ ఫైనల్‌లోనూ రిపీట్.. గంభీర్ ప్లానింగ్ వర్కౌట్ అయితే ట్రోఫీ మనదే!

ట్రెండింగ్‌

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions