Home
Cpi
Cpi News
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
CM Vijay: మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తలొగ్గారు. జ్యోతిష్యుడు, సీఎం విజయ్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న రాధన్ పండిత్ వెట్రివేల్ను తమిళనాడు ప్రభుత్వం ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)’’గా నియమించింది. నియామకం జరిగిన ఒక్క రోజులోనే ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించారు. ఈ నియామకంపై మిత్రపక్షాలైన వీసీకే, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో ఏం పని అని విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు… -
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
Tamil Nadu: తమిళనాడులో విజయ్కు చెందిన టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రూట్ క్లియర్ అయింది. లెఫ్ట్ పార్టీలు, వీసీకేలు విజయ్కి తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118 సాధించారు. దీంతో విజయ్ ప్రభుత్వం తమిళనాడులో కొలువుదీరబోతోంది. Read Also: Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్.. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ పరిణామాల సమయంలో సీపీఎం… -
Off The Record : సీపీఐ, కాంగ్రెస్ మధ్య మిత్రభేదం ముదురుతుందా..?
మిత్ర భేదం ముదురుతోందా? ఇద్దరు మిత్రుల మేటర్ విడాకుల దాకా వెళ్తోందా? కలిసి పోవాల్సిన వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఎందుకు? అన్నిటికీ సై అంటున్నారు కదా అని మెడల మీద ఎక్కి తొక్కుతామంటే ఊరుకుంటామా అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎవరా ఇద్దరు మిత్రులు? ఎందుకు తెగేదాకా లాక్కుంటున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీపీఐ జతకట్టింది. మిత్రులుగా కలిసి పనిచేసి రెండు పార్టీలు లాభపడ్డాయి. మామూలుగా అయితే…. అధికారంలో ఉన్న పార్టీ తన మిత్రుణ్ణి… -
CPI Narayana: ఆ ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలి!
అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్దం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే ప్రయత్నంగా యుద్దం చేస్తుందన్నారు. దురాక్రమణ చేసేందుకే పలు కారణాలు చూపి యుద్దం ప్రారంభించిందని అమెరికాపై మండిపడ్డారు. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ప్రపంచ దేశాల సమన్వయంతో ట్రంప్తో మాట్లాడి యుద్దం ఆపేలా ప్రయత్నం చేయాలని… -
Off The Record : ఖమ్మంలో ఇళ్లు కూలుస్తుంటే ఎర్రన్నలు ఏం చేస్తున్నారు..?
పేదోడి గొంతుక మూగబోతోందా..? లేక స్వరం మారుతోందా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎగిరే ఎర్రజెండా రెపరెపలు ఆ ఊళ్ళో ఎందుకు కనిపించలేదు? అదీకూడా….. రెడ్ అడ్డాగా పేరున్న చోట అస్సలు కనిపించకపోవడానికి, మాట వినిపించకపోవడానికి కారణాలేంటి? కమ్యూనిస్టుల్లో పోరాట స్ఫూర్తి కొరవడిందా? లేక అంతకు మించిన వేరే కారణాలున్నాయా? ఎక్కడ, ఏం జరిగింది? అందులో లెఫ్ట్ పార్టీల ప్రస్తావన ఎందుకు వచ్చింది? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నది సామెత అయితే….. తూచ్, అదేం కాదు.… -
Off The Record: పంచాయతీ ఎన్నికల్లో దోస్తుల మధ్య పంచాయతీ..
పంచాయతీ ఎన్నికలు అక్కడ మిత్రుల మధ్య కొత్త పంచాయితీ పెట్టాయా? ఎక్కడైనా బావేగానీ వంగతోట కాడ కాదన్నట్టుగా ఎవరికి పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారా? స్టేట్ పాలిటిక్స్ వేరు, లోకల్ లెక్కలు వేరన్నట్టుగా… ఎక్కడి రాజకీయం నడుస్తోంది? ఏయే పార్టీల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది? Also Read:Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్లో టెన్షన్ టెన్షన్.. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో… -
CPI Narayana: ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుట్టుకొస్తారు..
CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు. -
Kunamneni Sambasiva Rao: ఫేక్ ఎన్కౌంటర్స్ చేయడం విచారకరం.. జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట!
మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, అంతకుముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ అని కూనంనేని అన్నారు. Also Read: MS Dhoni… -
Ramakrishna: చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేట్పరం.. !
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు. -
Ramakrishna: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్… రామకృష్ణ ఫైర్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!