Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • అంతర్జాతీయ ప్రయాణాలకు మరో దేశం గ్రీన్‌ సిగ్నల్.. నిబంధనలు ఇవే..!
      #అంతర్జాతీయం

      అంతర్జాతీయ ప్రయాణాలకు మరో దేశం గ్రీన్‌ సిగ్నల్.. నిబంధనలు ఇవే..!

      కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా రద్దు అయ్యాయి.. కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు మాత్రమే ఆయా దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి… ఇక, కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఒక్కో దేశం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తూ వస్తున్నాయి.. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, భారత పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. డిసెంబరు 6వ తేదీ నుంచి…
    • ఇండియా కరోనా : పది వేలకు దిగువగా కేసులు
      #జాతీయం

      ఇండియా కరోనా : పది వేలకు దిగువగా కేసులు

      భారత్‌లో కరోనా కేసులు కిందకు దిగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,07,617 శాంపిల్స్‌ పరీక్షించగా… 8,865 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. మరో 197 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 11,971 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,44,56,401 కు చేరగా.. ఇప్పటి వరకు 3,38,61,756 కోట్ల మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.…
    • ఏపీ కరోనా అప్డేట్..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్..

      ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21, 360 శాంపిల్స్‌ పరీక్షించగా.. 117 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 241 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,00,04,569 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
    • ఇండియా కరోనా అప్డేట్…
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్…

      ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గిపోయాయి. 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,229 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,38,49,785 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,34,096 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 125 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,63,655 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 11,926 మంది క‌రోనా నుంచి కోలుకోగా 30,20,119 మంది టీకాలు తీసుకున్నారు.…
    • ఆ దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్… ప్ర‌త్యేకించి వారికోస‌మే…
      #Top Story

      ఆ దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్… ప్ర‌త్యేకించి వారికోస‌మే…

      గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉన్న‌ది.  కొన్ని దేశాల్లో క‌రోనా దాదాపుగా త‌గ్గిపోయినా, కొన్ని చోట్ల త‌గ్గిన‌ట్టు త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది.  దీంతో నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమలు చేస్తున్నారు.  క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌ప్ప‌నిస‌రిగా టీకాలు తీసుకోవాలి.  ప్ర‌తీ దేశంలో టీకాలు వేస్తున్నారు.  అయితే, కొంత‌మంది టీకాలు తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తున్నారు.  వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి అక్క‌డి ప్ర‌భుత్వాలు.  ఇక యూర‌ప్‌లోని ఆస్ట్రియాలో కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చారు.   Read: మ‌స్క్‌కు నెటిజ‌న్లు చుర‌కలు… ఎల‌న్‌కు…
    • ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడిన కోతులు… అవే లేకుంటే…
      #Top Story

      ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడిన కోతులు… అవే లేకుంటే…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రం కాకుండా అడ్డుకోగ‌లిగారు, ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కాపాడ‌గ‌లిగారు అంటే దానికి కార‌ణం వ్యాక్సినేష‌న్‌. క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయాలి అంటే లాక్ డౌన్ ఒక్క‌టే ప‌రిష్కారం కాద‌ని, నిబంధ‌న‌లు పాటిస్తూనే క‌రోనాకు వ్యాక్సిన్ తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నది. ఫార్మా కంపెనీలు, శాస్త్ర‌వేత్త‌లు నిరంత‌రాయంగా ప‌నిచేసి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారు. Read: మ‌ళ్లీ పెరిగిన బంగారం… ఇండియా సొంతంగా త‌యారు చేసుకున్న వ్యాక్సిన్ కోవాగ్జిన్.  ఈ వ్యాక్సిన్ త‌యారిపై  ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్…
    • తెలంగాణ కరోనా అప్డేట్…
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్…

      తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,888 శాంపిల్స్‌ పరీక్షించగా… 105 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈరోజు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇదే సమయంలో 106 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,73,574 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,65,861 కు పెరిగాయి..…
    • కోవిడ్-1 వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ పంపిణీ ఆపండి: డబ్ల్యూహెచ్‌ఓ
      #అంతర్జాతీయం

      కోవిడ్-1 వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ పంపిణీ ఆపండి: డబ్ల్యూహెచ్‌ఓ

      కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీని ఒక కుంభకోణంగా వర్ణించారు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్‌ గెబ్రేయేస్దీ . దీన్ని తక్షణమే ఆపివేయా లన్నారు. కోవిడ్-19పై మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజు, తక్కు వ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్‌ డోస్‌లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర…
    • ఏపీలో ఈరోజు పెరిగిన కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో ఈరోజు పెరిగిన కరోనా కేసులు…

      ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,630 శాంపిల్స్‌ పరీక్షించగా.. 208 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,99,83,209 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,978 కు పెరిగింది.. ఇక, 20,52,477 మంది…
    • తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…
      #తెలంగాణ

      తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…

      తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా ఈరోజు ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,469కి చేరింది. కరోనా నుంచి 6,65,755 మంది కోలుకోగా మొత్తం 3,973 మంది కరోనాతో…
    ←1…7475767778…194→

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions