కోవిడ్-1 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీ ఆపండి: డబ్ల్యూహెచ్ఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీని ఒక కుంభకోణంగా వర్ణించారు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేస్దీ . దీన్ని తక్షణమే ఆపివేయా లన్నారు. కోవిడ్-19పై మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజు, తక్కు వ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్ డోస్లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర హై-రిస్క్ గ్రూపులు ఇప్పటికీ వారి మొదటి డోస్ కోసం ఎదురు చూస్తు న్నప్పుడు, ఆరోగ్యవంతమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడం, పిల్లలకు టీకాలు వేయడం అర్ధమేంటని అభివృద్ధి చెందిన దేశాలను ఆయన ప్రశ్నించారు. అక్టోబరులో గ్లోబల్ హెల్త్ బాడీ గతంలో సూచించిన ట్లుగా, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు మాత్రమే బూస్టర్ డోస్లు తీసుకో వాలని ఆయన తెలిపారు. ఇప్పటికైనా బూస్టర్ డోస్లను ఆపి వేసి పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ లను అందించాలని ట్రెడోస్ పేర్కొన్నారు.
Also Read
- Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
- Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
- Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..