Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • తీహార్ జైల్లో కరోనా కలకలం… నలుగురు ఖైదీలు మృతి 
      #జాతీయం

      తీహార్ జైల్లో కరోనా కలకలం… నలుగురు ఖైదీలు మృతి 

      దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.  రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  ఇక సమూహాల్లో వైరస్ మహమ్మారి వేగం మరింత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె, కరోనా మహమ్మారి ఢిల్లీలోని తీహార్ జైలును వణికిస్తోంది.  దేశంలోని వివిధ జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడుతున్నారు.  రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది.  కరోనా సోకిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  అయితే, కరోనా సోకిన నలుగురు ఖైదీలు చికిత్స…
    • వండర్: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం ఇదే…!!
      #జాతీయం

      వండర్: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం ఇదే…!!

      కరోనా మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది.  నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకున్నది.  వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి.  ఇక మధ్యప్రదేశ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  అయితే, మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు.  2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తటం అప్రమత్తం అయ్యారు.  ఇళ్లను…
    • భయపెడుతున్న కరోనా… నాలుగు లక్షలకు చేరువలో కేసులు 
      #జాతీయం

      భయపెడుతున్న కరోనా… నాలుగు లక్షలకు చేరువలో కేసులు 

      దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది.  గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.  మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు.  రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి.  మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర…
    • చర్మం పై కరోనా ప్రభావం… రంగు మారుతుందా?
      #జాతీయం

      చర్మం పై కరోనా ప్రభావం… రంగు మారుతుందా?

      కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.  జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో పాటుగా ఇంకా అనేక లక్షణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి.  అయితే కరోనా మహమ్మారి చర్మంపై కూడా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.  జ్వరంతో పాటుగా చర్మంపై దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు.  చర్మంపై రక్తం గడ్డగట్టడం ఎరుపు లేదా నలుపు లేదా వంకాయ రంగుల్లో చర్మం మారితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు.  ఇక కరోనా బారిన…
    • బ్రేకింగ్‌: కొవాగ్జిన్ ధ‌ర కూడా త‌గ్గింది
      #జాతీయం

      బ్రేకింగ్‌: కొవాగ్జిన్ ధ‌ర కూడా త‌గ్గింది

      రాష్ట్రాల‌కు ఉప‌శ‌‌మ‌నం క‌లిగిస్తూ నిన్న సీరం.. త‌న వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధ‌ర‌లు త‌గ్గించ‌గా.. ఇప్పుడు.. భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాల‌కు అందించే కొవాగ్జిన్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా, గ‌తంలో ఒక్క డోసును రూ. 600గా నిర్ధారించిన భార‌త్ బ‌యోటెక్.. ఇప్పుడు ఏకంగా ఒక్క డోసుపై రూ. 200కు త‌గ్గిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే, కోవిషీల్డ్ టీకా ధ‌ర‌ను సీరం…
    • క‌రోనాతో ఏపీలో ఎస్పీ మృతి..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనాతో ఏపీలో ఎస్పీ మృతి..

      క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌ముఖుల ప్రాణాలు తీసింది.. పోలీసుల విభాగంలోనూ పెద్ద ఎత్తున కిందిస్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా పేరుపొందిన ఆయ‌న‌.. క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో.. గ‌త‌ 10 రోజులుగా విజ‌య‌వాడ‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఇవాళ ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత విష‌మించి క‌న్నుమూశారు.. కృష్ణ జిల్లా…
    • వ్యాక్సిన్ స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో తెలియ‌దు..!
      #ఆంధ్రప్రదేశ్

      వ్యాక్సిన్ స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో తెలియ‌దు..!

      ప్ర‌స్తుతం 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సాగుతోంది.. ఇప్ప‌టికే వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తోంది.. ఇక‌, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారు కూడా యాడ్ కానున్నారు.. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అపాయింట్లు మాత్రం ఇవ్వ‌డం లేదు.. ఇక‌, కోవిడ్‌ వాక్సినేషన్‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్‌ మాత్రమే ఒక పరిష్కారంగా…
    • కోవిడ్ చికిత్స ప‌రిక‌రాలు, ఔష‌ధాల‌పై జీఎస్టీ ఎత్తివేయండి..!
      #వార్తలు

      కోవిడ్ చికిత్స ప‌రిక‌రాలు, ఔష‌ధాల‌పై జీఎస్టీ ఎత్తివేయండి..!

      ఇప్పుడు ప్ర‌తీ వ‌స్తువుపై జీఎస్టీ.. దీంతో ఏదైనా కొనాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి.. ఇక‌, క‌రోనా ట్రీట్‌మెంట్‌లో ఉప‌యోగించే ప‌రిక‌రాలు, మందుల‌పై కూడా ముక్కుపిండి జీఎస్టీ వ‌సూలు చేస్తున్నారు.. అస‌లే క‌రోనా క‌ష్టాల‌తో ఇబ్బంది ప‌డుతుంటే.. వాటిపై జీఎస్టీ సామాన్యుడికి స‌వాల్‌గా మారింది.. అయితే.. క‌రోనా చికిత్స‌లో ఉప‌యోగించే ప‌రిక‌రాలు మ‌రియు ఔష‌ధాలకు జీఎస్టీ నుంచి మిన‌హాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.. రెమెడిసివీర్, టోసిలిజుమాబ్, ఫావిపిరవిర్ మ‌రియు ఇత‌ర ఔష‌దాల‌పై జీఎస్టీ ఎత్తివేయాల‌ని పిటిష‌న‌ర్ విజ్ఞ‌ప్తి…
    • ఏపీలో కరోనా సునామీ : ఒకే రోజు 15 వేలకు చేరువలో కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కరోనా సునామీ : ఒకే రోజు 15 వేలకు చేరువలో కేసులు

      ఏపీలో 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74748 మందిని టెస్ట్ చేస్తే 14669 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. అలాగే 24 గంటల్లో 71 మరణాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. ఒకట్రోండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని… కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతించామన్నారు. 5572 ఐసీయూ బెడ్లల్లో 2570 బెడ్లు ఖాళీగా ఉన్నాయని..ఆక్సిజన్ బెడ్లు 7744 బెడ్లు అందుబాటులో…
    • కోవిడ్.. మోడీని టార్గెట్ చేసిన ఒవైసీ.. కేసీఆర్‌పై కూడా..!
      #తెలంగాణ

      కోవిడ్.. మోడీని టార్గెట్ చేసిన ఒవైసీ.. కేసీఆర్‌పై కూడా..!

      భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిప‌డ్డారు హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ.. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించింద‌ని విమ‌ర్శించారు.. దేశంలో క‌రోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయ‌ని.. ఇప్పటికైనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికోసం చ‌ర్య తీసుకోవాల‌న్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఒవైసీ..…
    ←1…185186187188189…194→

తాజావార్తలు

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

  • Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..

  • CV Anand Resign: బెంగాల్ ఎన్నికలకు ముందు షాకింగ్.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

  • Sanju Samson: ఇంగ్లీష్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం

  • Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions