Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • కరోనా గుర్తింపులో మరో కొత్త లక్షణం… 
      #Top Story

      కరోనా గుర్తింపులో మరో కొత్త లక్షణం… 

      క‌రోనా వైర‌స్ నిత్యం మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్‌లుగా మార్పులు చెందుతున్న సంగ‌తి తెలిసిందే.  జ్వరం, జ‌లుబు, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాస‌న కొల్పోవ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను క‌రోనా ల‌క్ష‌ణాలుగా ఇప్ప‌టి వ‌ర‌కూ పేర్కొంటూ వ‌స్తున్నారు.  అయితే, ఇప్పుడు ఈ లిస్ట్ లో మ‌రికొన్ని ల‌క్ష‌ణాలు కూడా చేరాయి.  కొంత మందిలో నాలుక ఎర్ర‌బార‌డం, ఎండిపోవ‌డం, దుర‌ద‌గా అనిపించ‌డం, నాలుక‌పై గాయాలు కావడం వంటివి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలుగా గుర్తించారు.  ఈ ల‌క్ష‌ణాలు ఉంటే…
    • మ‌హారాష్ట్రలో పెరిగిన రిక‌వ‌రీ కేసులు..
      #జాతీయం

      మ‌హారాష్ట్రలో పెరిగిన రిక‌వ‌రీ కేసులు..

      క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లోనే కాదు.. సెకండ్ వేవ్‌లోనూ మ‌హారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశంలోనే అత్య‌ధిక కేసులు వెలుగు చూస్తూ వ‌స్తోన్న మ‌హారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య కాస్త త‌గ్గినా.. ఇంకా భారీగానే న‌మోదు అవుతున్నాయి.. తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గడచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో రిక‌వ‌రీ కేసులు పెరిగాయి.. కొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ కాగా.. మరో 974 మంది ప్రాణాలు వ‌దిలారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో…
    • ఏపీలో భారీగా పెరిగి‌న క‌రోనా కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో భారీగా పెరిగి‌న క‌రోనా కేసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోసారి భారీగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఏపీ స‌ర్కార్ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. రాష్ట్రంలో కొత్త‌గా 24,171 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచ‌రీ దాటేసి 24 గంట‌ల్లో 101 మంది మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 21,101 మంది పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల…
    • రాష్ట్రంలో 104, 108 సేవలను నిర్వీర్యం చేశారు: ఉత్తమ్
      #తెలంగాణ

      రాష్ట్రంలో 104, 108 సేవలను నిర్వీర్యం చేశారు: ఉత్తమ్

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్​హౌస్​కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ లేక కోవిడ్​ బాధితులు మరణిస్తే సర్కార్​ది బాధ్యత కాదా అని ఉత్తమ్​ ప్రశ్నించారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108…
    • అభ్యుదయ రచయిత ‘అదృష్టదీపక్’ ఇకలేరు!!
      #సినిమా న్యూస్

      అభ్యుదయ రచయిత ‘అదృష్టదీపక్’ ఇకలేరు!!

      “ఆశయాల పందిరిలో…అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి… ఏటికెదురు నిలిచాయి” (యువతరం కదిలింది), “నేడే… మేడే’ (ఎర్రమల్లెలు), “మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం”, (నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాల అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ (70) కొవిడ్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. వీరికి భార్య, కుమారుడు ఉన్నారు. మాదాల రవి రూపొందించిన ‘నేను సైతం’ గీత రచయితగా అదృష్ట దీపక్ ఆఖరి చిత్రం. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపం… రాయవరం మండలం…
    • కాసేపట్లో అత్యక్రియలనగా… ఆ బామ్మ లేచి కూర్చుంది… 
      #Top Story

      కాసేపట్లో అత్యక్రియలనగా… ఆ బామ్మ లేచి కూర్చుంది… 

      కరోనా కాలంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.  సెకండ్ వేవ్ కాలంలో కేసులు మరింత భారీగా పెరుగుతున్నాయి.  ఆసుపత్రులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక మహారాష్ట్రలో కేసుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడింది.  పూణే జిల్లాలోని   బారామతిలోని  ముదాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ అనే బామ్మకు జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  దీంతో బామ్మను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు.  అయితే,…
    • కరోనాపై పోరుకు  దర్శకుడు శంకర్ భారీ సాయం..
      #Movies

      కరోనాపై పోరుకు దర్శకుడు శంకర్ భారీ సాయం..

      కోవిడ్‌ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భార‌త్‌ను ఆదుకోవ‌డానికి క్ర‌మంగా కొన్ని దేశాలు ముందుకు వ‌స్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక‌, ఇప్ప‌టికే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు సంస్థ భారీ సాయాన్ని ప్ర‌క‌టించాయి. అటు క్రికెటర్లు, సినిమా స్టార్లు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేమస్ డైరెక్టర్ శంకర్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా కట్టడి కోసం.. తమిళనాడు ప్రభుత్వానికి రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు శంకర్. ఇక ఇప్పటికే సూర్య,…
    • నాకు ఊపిరాడడం లేదని తెలిపింది: పాయల్‌
      #టాప్ సినిమా న్యూస్

      నాకు ఊపిరాడడం లేదని తెలిపింది: పాయల్‌

      ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా…
    • కరోనా విలయం : తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
      #Top Story

      కరోనా విలయం : తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

      కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా…
    • బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? గుర్తించడం ఎలా?
      #Top Story

      బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? గుర్తించడం ఎలా?

      కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది.  కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది.  ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.  కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది.  ఊపిరి తీసుకోడం కూడా కష్టమైపోతుంది.  ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందించి రోగిని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు.  ఇక ఇదిలా ఉంటె, కరోనా సోకిన వ్యక్తికి కరోనా కంటే ముందు ఇతర జబ్బులు ఉన్నా, కరోనా…
    ←1…176177178179180…194→

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions