Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు

      ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 106కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్ని కేసులంటే..?
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్ని కేసులంటే..?

      తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ మంచి ఫ‌లితాల‌నే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే న‌మోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసి తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 71,070 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రో 25 మంది క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 4,976 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.…
    • వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన…
      #జాతీయం

      వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన…

      కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. మొదటి విడత “వ్యాక్సిన్” తీసుకున్న తర్వాత “కరోనా” సోకినట్లయితే, “కరోనా” సోకిన నాటి నుంచి క్లినికల్ రికవరీ తర్వాత, 3 నెలల వరకు మలి విడత “వ్యాక్సిన్”వాయిదా వేయాలని తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో అసుపత్రులలో చికిత్స పొందిన “కరోనా” యేతర పేషెంట్లు కూడా, రికవరీ తర్వాత, 4 నుండి 8 వారాల పాటు టీకా తీసుకోవడం కోసం వేచి ఉండాలి. “కోవిడ్-19” సోకిన వ్యక్తి…
    • ఇండియా పై మరో దేశం ఆంక్షలు…
      #Top Story

      ఇండియా పై మరో దేశం ఆంక్షలు…

      ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో దేశంలో ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి.  కొన్ని దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  ఈ లిస్టులో ఇప్పుడు సూడాన్ చేరిపోయింది. భారత ప్రయాణికులపై రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది.  భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుడాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  భారత్ తో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా దేశాల ప్రయాణికులపై కూడా సుడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  
    • కిడ్నీలపై కోవిడ్ ప్రభావం…జాగ్రత్తలు తీసుకోకుంటే…
      #Top Story

      కిడ్నీలపై కోవిడ్ ప్రభావం…జాగ్రత్తలు తీసుకోకుంటే…

      కరోనా మహమ్మారి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నది.  ముఖ్యంగా ఊపిరితిత్తులపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది.  శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వ్యక్తులపై ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది.  ఇక ఊపిరి తిత్తుల తరువాత దీని ప్రభావం కిడ్నీలపై అధికంగా కనిపిస్తోంది.  కిడ్నీల జబ్బులతో బాధపడేవారు కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  లేదంటే కిడ్నీలు దెబ్బతింటాయని, ఫలితంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కరోనా బారిన పడిన సమయంలో ఏవైనా చిన్న…
    • అ పదానికి చోటివ్వరాదు: నటి ఆండ్రియా
      #సినిమా న్యూస్

      అ పదానికి చోటివ్వరాదు: నటి ఆండ్రియా

      గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా ఆ తర్వాత నటిగా మారిన సంగతి తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కాగా ఇటీవలే ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తరువాత ఆమె కోలుకున్నారు. అయితే కరోనా బారినపడే వారికి ఆమె కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తున్నారు. భయం అనే పదానికి చోటివ్వరాదని ఆమె సూచించారు. కరోనా వైరస్‌ గురించి వచ్చే నెగిటివ్‌ వార్తలను…
    • వ్యాక్సినేష‌న్‌పై సీరం కీల‌క ప్ర‌క‌ట‌న‌..
      #జాతీయం

      వ్యాక్సినేష‌న్‌పై సీరం కీల‌క ప్ర‌క‌ట‌న‌..

      క‌రోనాను చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉండ‌గా.. త్వ‌ర‌లోనే మ‌రిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.. ప్ర‌స్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తుండ‌గా… వ్యాక్సినేష‌న్‌పై కోవిషీల్డ్ త‌యారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.. దేశ ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి టీకాలు ఎగుమ‌తి చేయ‌లేదని స్ప‌ష్టం చేశారు.. ఆ సంస్థ చీఫ్ అద‌ర్ పూన‌వ‌ల్లా. దేశంలో వ్యాక్సినేష‌న్‌కు స‌హ‌క‌రించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని…
    • సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..
      #జాతీయం

      సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..

      భార‌త్‌ను క‌రోనా సెకండ్ వేవ్ అల్ల క‌ల్లోలం చేస్తోంది.. దాని దెబ్బ‌కు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా లేక‌పోలేద‌ని.. అది చిన్నారుల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని ఇప్ప‌టికే వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. సింగ‌పూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ కొత్త‌ స్ట్రెయిన్ ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌……
    • తెలంగాణలో తగ్గని కరోనా..24 గంటల్లో ఎన్నంటే?
      #Top Story

      తెలంగాణలో తగ్గని కరోనా..24 గంటల్లో ఎన్నంటే?

      తెలంగాణలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. ఇందులో 4,85,644 మంది కోలుకొని డిశ్చార్జ్…
    • ఒకే గ్రామంలో 40 మంది కరోనా కాటుకు బలి
      #జాతీయం

      ఒకే గ్రామంలో 40 మంది కరోనా కాటుకు బలి

      దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్​ కాటుకు బలయ్యారు. అందులో 40 మంది ఒక్క నెలలోనే కరోనాతో చనిపోవడం ఆ గ్రామాన్ని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఎమ్​బీ పాటిల్​…
    ←1…173174175176177…194→

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions