Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ఇండియా క‌రోనా అప్డేట్ః న‌ల‌భైవేల దిగువ‌కు పాజిటీవ్ కేసులు
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్ః న‌ల‌భైవేల దిగువ‌కు పాజిటీవ్ కేసులు

      ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి.  రోజువారీ కేసులు భారీ స్థాయిలో త‌గ్గుతుండ‌టం విశేషం.  చాలా రోజుల త‌రువాత న‌ల‌భైవేల‌కు దిగువున పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 37,566 కేసులు న‌మోద‌య్యాయి.   Read: ‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్! దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది.  ఇందులో 2,93,66,601 మంది కోలుకొని…
    • అడ్డుక‌ట్ట వేయాలంటే… ఆ నిబంధ‌న‌లు పాటించాల్సిందే…
      #Top Story

      అడ్డుక‌ట్ట వేయాలంటే… ఆ నిబంధ‌న‌లు పాటించాల్సిందే…

      దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టింది. రోజువారి పాజిటీవ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా త‌గ్గుముఖం పడుతున్నాయి.  అయితే, థ‌ర్డ్ ముప్పు పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేస‌థ్యంలో కోవిడ్ కార్య‌ద‌ళం అధినేత‌, నీతి అయోగ్ స‌భ్యుడు  వీకే పాల్ కొన్ని కీలక వ్యాఖ్య‌లు చేశారు. Read: ‘తూఫాన్’ ట్రైలర్ వచ్చేస్తుంది క‌రోనా థ‌ర్డ్ వేవ్ గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌ప్ప‌కుండా టీకాలు వేయించుకొని, క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తే…
    • థర్డ్‌ వేవ్‌.. భయాందోళనలు సృష్టించొద్దు కేంద్రమంత్రి విజ్ఞప్తి..
      #జాతీయం

      థర్డ్‌ వేవ్‌.. భయాందోళనలు సృష్టించొద్దు కేంద్రమంత్రి విజ్ఞప్తి..

      కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడమే థర్డ్‌వేవ్‌ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్‌వేవ్‌ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్‌ వేవ్‌పై…
    • ఫేక్‌ న్యూస్‌పై సీఎం జగన్‌ సీరియస్‌.. చట్ట ప్రకారం చర్యలు..!
      #ఆంధ్రప్రదేశ్

      ఫేక్‌ న్యూస్‌పై సీఎం జగన్‌ సీరియస్‌.. చట్ట ప్రకారం చర్యలు..!

      ఫేక్‌ న్యూస్‌పై సీరియస్‌ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్… కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా పత్రికా కథనాలను ప్రస్తావిస్తూ.. తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు సీఎం.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో రాష్ట్రానికి మంచిపేరు వచ్చిందనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటివెనుక ఉద్దేశమని విమర్శించిన సీఎం… అందుబాటులో 70 శాతానికి పైగా ఆక్సిజన్‌ బెడ్లు, 70 శాతానికిపైగా వెంటిలేటర్లు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరతతో రోగులు చనిపోతున్నారని ఎలా రాయగలుగుతున్నారు?…
    • ఏపీ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కేసులు..

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,758 సాంపిల్స్ పరీక్షించగా… 2,224 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపూర్‌, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఇక, విశాఖ, విజయనగరం జిల్లాలో…
    • మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..
      #తెలంగాణ

      మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

      కరోనా మహమ్మారి అడవుల్లో అన్నలను కూడా తాకింది.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కరోనా బారినపడ్డారు.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.. అయితే, పోలీసుల ప్రకటను తీవ్రంగా ఖండిస్తున్నారు మావోయిస్టులు.. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.. కామ్రేడ్ శారద, ఇడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే దుష్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. వాటిని నమ్మి కుటుంబ…
    • యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఐసీసీకి బీసీసీఐ సమాచారం
      #Top Story

      యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఐసీసీకి బీసీసీఐ సమాచారం

      టీ-20 వరల్డ్‌కప్ వేదికపై క్లారిటీ వచ్చేసింది.. యూఏఈలోనే టీ-20 వరల్డ్‌ కప్‌ నిర్వహిస్తామని తెలిపింది బీసీసీఐ.. ఈ విషయంపై ఇవాళే ఐసీసీకి సమాచారం ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది.. అయితే, వరల్డ్‌ కప్‌ తేదీలను ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది బీసీసీఐ. దీంతో.. క‌రోనా ఎఫెక్ట్‌తో మ‌రో మెగా టోర్నీ ఇండియా నుంచి త‌ర‌లిపోయినట్టు అయ్యింది.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భారత్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వహించ‌లేమ‌ని అందుకే.. యూఏఈలో టోర్నీ జ‌రుగుతుంద‌ని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, టోర్నీ నిర్వహ‌ణ‌పై బీసీసీఐకి…
    • ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు…

      ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయడానికి సమయం ఇచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలించారు. ఈ జిల్లాల్లో సాయంత్రం…
    • ఇండియా కరోనా అప్డేట్‌…వెయ్యికి దిగువున మ‌ర‌ణాలు…
      #Top Story

      ఇండియా కరోనా అప్డేట్‌…వెయ్యికి దిగువున మ‌ర‌ణాలు…

      దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం పడుతున్న‌ది.  సెకండ్ వేవ్ కార‌ణంగా పెద్దఎత్తున్న కేసులు, మ‌ర‌ణాలు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కేసులు పీక్స్ ద‌శ‌లో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  ఆ త‌రువాత క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి.  మూడు నెల‌ల త‌రువాత కేసులు అత్య‌ల్ప సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టం మంచి విష‌య‌మే.  మ‌ర‌ణాల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది.   Read: ఫోటోషూట్లతో నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ…! తాజాగా దేశంలో 46,148 క‌రోనా…
    • డెల్టాప్ల‌స్ అల‌ర్ట్ః మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు…
      #Top Story

      డెల్టాప్ల‌స్ అల‌ర్ట్ః మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా డెల్టాప్ల‌ప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్ర‌ధాన కార‌ణం అయింది.  ఈ వేరియంట్ కార‌ణంగానే కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌య్యాయి.  ఇక‌పోతే,  ఇప్పుడు దేశాన్ని డెల్టాప్ల‌స్ వేరియంట్ భ‌య‌పెడుతున్న‌ది.  ఇప్ప‌టికైతే ఈ వేరియంట్ కేసులు త‌క్కువ‌గా న‌మోదైతున్న‌ప్ప‌టికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.   Read:…
    ←1…140141142143144…194→

తాజావార్తలు

  • IPS Love Stroy: ఐపీఎస్ అధికారుల లవ్ స్టోరీ.. బిష్ణోయ్, అన్షిక వర్మలు ఎవరు.?

  • Donald Trump: ‘‘ఈ రోజు ఇంకా గట్టిగా కొడుతాం’’.. ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ స్పందన..

  • ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!

  • Testosterone: పురుషుల ఆరోగ్య సీక్రెట్.. టెస్టోస్టిరాన్ పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే!

  • Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions