Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • మాస్కులు ధరించని వారిపై భారీ జరిమానాలు
      #తెలంగాణ

      మాస్కులు ధరించని వారిపై భారీ జరిమానాలు

      కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..…
    • తెలంగాణ కరోనా అప్‌డేట్..
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్‌డేట్..

      తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 710 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… మరో నలుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 808 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,34,605కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,20,757కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,747కు చేరుకుంది.. గత 24…
    • ఏపీ కరోనా అప్‌డేట్‌
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్‌డేట్‌

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… భారీ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్నా.. పాజిటివ్‌ కేసులు దిగివస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,785 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2,526 మంది పాజిటివ్‌గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున,…
    • కేంద్రంపై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      కేంద్రంపై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు…

      కేంద్ర తీసుకుంటున్న త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపేర్కొన్నారు. దేశంలో ఇప్ప‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు ఎవ‌రు కార‌ణ‌మో అంద‌రికీ తెలుసున‌ని అన్నారు.  ద‌శాబ్ధాలుగా నిర్మించిన వాటిని కొన్ని సెకన్ల వ్య‌వ‌ధిలో కూల్చివేశార‌ని విమ‌ర్శలు చేశారు.  ఎల్ఒసీ, జ‌మ్మూకాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో వివాదాలు, నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌, రైతుల క‌ష్టాలు, క‌రోనా వ్యాక్సిన్‌ల కొర‌త త‌దిత‌ర అంశాల‌కు కార‌ణం కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలే అని అన్నారు.  కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యాల…
    • ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న: 111 దేశాల్లో డెల్టా వేరియంట్‌… క‌ట్ట‌డి చేయ‌కుంటే..
      #Top Story

      ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న: 111 దేశాల్లో డెల్టా వేరియంట్‌… క‌ట్ట‌డి చేయ‌కుంటే..

      క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ప్ప‌టికీ డెల్టావేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ప్ర‌పంచంలోని 111 దేశాల్లో డెల్టావేరియంట్ కేసులు న‌మోదైన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్ప‌ష్టం చేసింది.  ఆల్ఫా, బీటా ర‌కం వేరియంట్లు ఎక్క‌వ దేశాల్లో క‌నిపించినా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేద‌ని, కానీ, డెల్టావేరియంట్ ప్ర‌మాద‌కర‌మైన వేరియంట్‌గా మారింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్ప‌ష్టంచేసింది.  వైర‌స్‌కు క‌ట్ట‌డి చేయాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు, వ్యాక్సిన్‌లు వేగ‌వంతంగా అమ‌లు చేయ‌డం ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌ని డ‌బ్ల్యూహెచ్ఓ తెలియ‌జేసింది.  వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోకుంటే మ‌రిన్ని వేరియంట్లు…
    • నూత‌న ఆవిష్క‌ర‌ణ‌:  జేబులోనే ఆక్సీజ‌న్ బాటిల్‌…
      #Top Story

      నూత‌న ఆవిష్క‌ర‌ణ‌: జేబులోనే ఆక్సీజ‌న్ బాటిల్‌…

      క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. దేశంలో స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఉన్న‌ప్ప‌టికీ, దానిని ఒక‌చోట నుంచి మ‌రోక చోటికి త‌ర‌లించేందుకు స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డంతో ఈ ఇబ్బందులు త‌లెత్తాయి.  ఆక్సిజ‌న్ ట్యాంకులు అంటే పెద్దగా ఉంటాయి.  పెద్ద‌గా ఉండే ట్యాంక‌ర్లను వెంట‌బెట్టుకొని తిర‌గాలంటే చాలా క‌ష్టంగా ఉంటుంది. సెకండ్ వేవ్‌లో వ‌చ్చిన ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని శానిటైజ‌ర్ మాదిరిగా చిన్న‌గా ఉండే ఆక్సిజ‌న్ బాటిల్‌ను రూపోందించారు…
    • నందిపేటలో కరోన కలకలం.. సూర్య‌పేటకు చెందిన 16 మందికి పాజిటివ్‌
      #తెలంగాణ

      నందిపేటలో కరోన కలకలం.. సూర్య‌పేటకు చెందిన 16 మందికి పాజిటివ్‌

      క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నా.. ఇంకా ఆందోళ‌న క‌లిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో క‌లిసి ప‌నిచేసిన‌వారిలో టెన్ష‌న్ మొద‌లైంది.. దీంతో.. వారితో క‌లిసి ప‌నిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్య‌శాఖ అధికారులు.. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ వచ్చిన వారిని…
    • ఏపీ కరోనా అప్డేట్… ఇవాళ ఎన్నంటే ?
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్… ఇవాళ ఎన్నంటే ?

      ఏపీ లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్రకారం.. గ‌త 24 గంట‌ల్లో 90,204 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వహించ‌గా కొత్తగా 2591 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 15 మంది మృతిచెందారు.. read also : మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా అదే ఫీలింగ్‌లో ఉన్నారా? మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 3,329 మంది…
    • అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న:  భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే…
      #Top Story

      అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న: భార‌త్ ఒప్పుకుంటే వెంట‌నే…

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  యూఎస్‌లో ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అమెరికా గట్టిగా చెబుతున్న‌ది.  ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్ద‌మొత్తంలో మిగులు వ్యాక్సిన్ల‌ను నిల్వ చేసింది అమెరికా.  దాదాపుగా 80 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్ల‌ను వివిధ దేశాల‌కు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధ‌మైన అమెరికా ఇప్ప‌టికే 40 మిలియ‌న్ వ్యాక్సిన్ డోసుల‌ను నేపాల్‌, భూటాన్‌,…
    • కరోనాతో మావోయిస్టు కీలక నేత మృతి..
      #తెలంగాణ

      కరోనాతో మావోయిస్టు కీలక నేత మృతి..

      కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. ఎక్కడి నుంచి.. ఎప్పుడు.. ఎలా.. ఎటాక్‌ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి… జనారణ్యంలో ఉండే వారినే కాదు.. అభయారణ్యాల్లో సంచరించే అడవుల్లోని అన్నలను కూడా వదలడంలేదు.. ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనాతో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటిస్తుండదా.. అందులో కొందరు కోవిడ్‌కు బలిఅయినట్టు.. మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా, మావోయిస్టు కీలక నేత వినోద్‌.. మహమ్మారి బారినపడి మృతిచెందారు.. ఎన్‌ఐఏకి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వినోద్‌పై రూ.15 లక్షల రివార్డు కూడా…
    ←1…130131132133134…194→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions