Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • సోషల్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం!
      #అంతర్జాతీయం

      సోషల్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం!

      సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ టీకాలపై ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్ బుక్ లో దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియా అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని.. కరోనా…
    • ఏపీ కరోనా అప్‌డేట్‌.. మళ్లీ పెరిగిన కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్‌డేట్‌.. మళ్లీ పెరిగిన కేసులు

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 91,594 శాంపిల్స్‌ పరీక్షించగా… 2,672 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు. చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 2,467 కోవిడ్‌…
    • సెప్టెంబర్‌ 10 నుంచి గణేష్‌ ఉత్సవాలు.. 19న నిమజ్జనం.. కానీ..!
      #తెలంగాణ

      సెప్టెంబర్‌ 10 నుంచి గణేష్‌ ఉత్సవాలు.. 19న నిమజ్జనం.. కానీ..!

      హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… ఈ ఉత్సవాల్లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది.. కరోనా మహమ్మారి కారణంగా.. గత ఏడాది ఉత్సవాలు కళ తప్పాయి.. ఈసారి కూడా అప్పటి వరకు కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయోననే టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది.. ఈ ఏడాది 10 సెప్టెంబర్‌న గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయని.. 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ…
    • భారత్ కరోనా : స్వల్పంగా తగ్గిన కేసులు…
      #జాతీయం

      భారత్ కరోనా : స్వల్పంగా తగ్గిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 38,079 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,10,64,908 కి చేరింది. ఇందులో 3,02,27,792 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,24,025 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 560 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో…
    • తెలంగాణ కరోనా అప్‌డేట్‌
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్‌డేట్‌

      తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 715 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కగా.. మరో నలుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 784 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,35,320కు చేరగా… రికవరీ కేసులు 6,21,541కు పెరిగాయి.. ఇప్పటి వరకు…
    • వ్యాక్సినేషన్‌.. ఐసీఎంఆర్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..
      #జాతీయం

      వ్యాక్సినేషన్‌.. ఐసీఎంఆర్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..

      ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… దీంతో.. క్రమంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. భారత్‌లో కూడా ఈ ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.. వ్యాక్సిన్లపై కూడా ఇప్పటికే పలు అధ్యయనాలు జరగగా.. తాజాగా.. వ్యాక్సినేషన్‌పై ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలను తన అధ్యయనంలో వెల్లడించింది.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్‌ అధ్యయనం నిర్వహించగా..…
    • బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం
      #ఆంధ్రప్రదేశ్

      బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం

      ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈద్గాహ్ లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతినిచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ పేర్కొంది. మాస్కులు లేకుండా మసీదుల్లోకి అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు,…
    • క‌రోనాకు ముగింపు లేదా?  ఆ దేశాలను ఉక్కిబిక్కిరి చేస్తున్న కేసులు…
      #Top Story

      క‌రోనాకు ముగింపు లేదా?  ఆ దేశాలను ఉక్కిబిక్కిరి చేస్తున్న కేసులు…

      ప్ర‌పంచంలో క‌రోనా ఉదృతి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.  కొన్ని దేశాల్లో త‌గ్గిన‌ట్టు క‌నిపించినా తిరిగి కేసులు పెరుగుతున్నాయి.  కొత్త కొత్త రకాల వేరియంట్లు పుట్టుకురావ‌డంతో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్టడి సాధ్యం కావ‌డంలేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ పేర్కొన్న‌ది.  ఏ దేశంలోనూ క‌రోనా ముగింపుకు రాలేద‌ని, కొత్త వేరియంట్లు ప్ర‌మాద‌క‌ర‌మైన వేర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  బ్రిట‌న్‌లో జ‌రిగిన యూరోక‌ప్‌, ద‌క్షిణ అమెరికాలో జ‌రిగిన కొపా అమెరికా క‌ప్ కార‌ణంగా ఆయా దేశాల్లో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయ‌ని,…
    • భార‌త శాస్త్రవేత్తల పరిశోధన‌:  37 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా టీకా అభివృద్ధి…
      #Top Story

      భార‌త శాస్త్రవేత్తల పరిశోధన‌: 37 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా టీకా అభివృద్ధి…

      క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు.  ఇప్ప‌టికే దేశంలో మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  మ‌రికొన్ని టీకాలు ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న టీకాల‌ను శీత‌లీక‌ర‌ణ గ‌డ్డంగుల్లో భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన టీకాలే.  ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వ‌ర‌కు ఫ్రీజింగ్ చేయాలి.  ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాల‌ను మైన‌స్ 70 డిగ్రీల వ‌ద్ధ స్టోర్ చేయాలి.  అయితే,…
    • ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నేడు ప్ర‌ధాని కీల‌క భేటీ…
      #Top Story

      ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నేడు ప్ర‌ధాని కీల‌క భేటీ…

      దేశంలో కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా ఉదృతి ఇంకా కోన‌సాగుతూనే ఉన్న‌ది.  ముఖ్యంగా కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటు అటు ఒడిశా, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  క‌రోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో  వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం కాబోతున్నారు.  ఈ స‌మావేశంలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఆక్సిజ‌న్ కొర‌త…
    ←1…129130131132133…194→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions